లక్నో : యూపీలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారింది. భాగ్పట్ జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయానికి కూతవేటు దూరంలో రెవెన్యూ అధికారి (ఏడీఓ) డ్రైవర్పై దాడిచేసిన దోపిడీ ముఠా అతడి వద్ద నుంచి ఏడీఓకు చెంద�
డ్రైవర్కు మూర్చ| జిల్లాలోని తూప్రాన్లో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్కు మూర్చ రావడంతో బస్సు రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | తన కండ్ల ముందే ఓ బైకును ఢీకొని పరారయ్యేందుకు ప్రయత్నించిన వాహనాన్ని ఛేజ్ చేసి సినీ ఫక్కీలో పట్టుకున్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.
లంగర్హౌస్| నగరంలోని లంగర్హౌస్లో కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం తెల్లవారుజామున లంగర్హౌస్లో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో కారు డ్రైవర్ అక్కడిక్కడే మరణిం
Suspend |సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో వాహనాల తనిఖీ సమయంలో బండిని ఆపమంటే ఆపలేదన్నకోపంతో డ్రైవర్ వాజీద్ను పోలీసులు చితకబాదడతో బాధితుడు కుప్పకూలిపోయాడు.