అసమర్థ, అవివేక, తెలివి తక్కువ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో కరెంటు, సాగు నీటి కష్టాలు మొదలయ్యాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్రావు అన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ �
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజలు నీరాజనం పలికారు. ఎండిన పంట పొలాలను పరిశీలించేందుకు జిల్లాకు వస్తున్న గులాబీ దళపతికి బ్రహ్మరథం పట్టారు.
ఓ వైపు నెత్తిన ఎర్రటి ఎండతో మాడు పగిలే పరిస్థితి ఉన్నా... రైతుల కండ్లు స్వయంగా చూసి, ఆలకించిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రైతుల కోసం ఎంతటి రణరంగానికైనా సిద్ధమని ప్రకటించారు.
వరదకాలువకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఉదయం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొండన్నపల్లి వరదకాలువ వద్ద ధర్నా చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి సాయంత్రం నీటిని విడుదల చేసిందని, ఇది బీఆర్�
ఎండిన పంటలు పరిశీలించడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర ఆదివారం తిరుమలగిరి తెలంగాణ చౌరస్తాకు చేరుకోగానే మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్�
జనగాం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలించేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం బస్సు యాత్ర చేపట్టారు. యాత్రలో భాగంగా నిడమనూరు మండలం వేంపాడుకు వస్తున్నారని సమాచార ప్రసా�
Pocharam | మాజీ మంత్రి హరీశ్రావుతో కలిసి మాజీ శాశనసభ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామంలో ఎండిన పంటలను పరిశీలించారు. రైతులు తమ కష్టాలు చెప్పుకుని కన్నీట�
ఎన్నికల్లో లబ్దిపొందేందుకు బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలంలోని ఇల్లంద గ్రామంలో బీఆర్ఎస్
‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు దాటినా సాగు నీరు లేదు. రైతు బంధు రాలేదు. ధాన్యానికి బోనస్ అందలేదు. పంటలు ఎండుతున్నా నష్ట పరిహారం ఇవ్వాలన్న సోయి ఈ ప్రభుత్వానికి లేదు.
‘కాంగ్రెస్ వంద రోజుల పాలనతో మళ్లీ పదేండ్ల కిందటి దుస్థితి వచ్చింది. నమ్మి ఓటు వేస్తే.. అధ్వానమైన పాలనతో అన్ని వర్గాల ప్రజలను అరిగోస పెడుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఎవుసానికి ఎలాంటి కష్టాలుండేవో రేవంత్ �
పదేండ్ల్లు ఏ చింతా లేకుండా వ్యవసాయం చేసిన రైతన్నను వంద రోజుల కాంగ్రెస్ పాలన కష్టాల సుడిగుండంలోకి నెట్టింది. నీళ్లిచ్చే అవకాశం ఉన్నా ఆలోచన చేయకుండా పచ్చటి పొలాలను ఎండబెట్టింది.