నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద ఉన్న రైతులు గతంలో మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఏడాది విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కేసీఆర్ పాలనలో దర్జాగా వరి సేద్యం చేసిన రైతులు నేడు అరిగోస పడుతున్నారు.
కామారెడ్డి జిల్లాలో రోజురోజుకూ భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. వేసవికాలం కావడంతో నీటి వనరులు వేగంగా పడిపోతున్నాయి. పదేండ్ల కాలంలో ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ చూడలేదని మండలంలోని సోమార్పేట్ రైతులు వాపోత�
రైతన్నలూ మీరు అధైర్య పడొద్దు. మీకు అండగా కేసీఆర్, మేమున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి ఎండిన పంటలకు నష్టపరిహారం అందించేలా పోరాటం చేద్దాం. మేడిగడ్డ కుంగిందని సీఎం రేవంత్రెడ్డి మూడు నెలలుగా కాలయాపన
‘గత ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయించి వందల కిలోమీటర్ల దూరంలో చిట్ట చివర ప్రాంతమైన పెన్పహాడ్ మండలానికి గోదావరి జలాలను తీసుకొచ్చి రాయి చెరువును నింపారు.
పది సంవత్సరాలు పండుగ వాతావరణంలో వ్యవసాయం చేసిన రైతులు ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో సాగు నీరు లేక అరగోస పడుతున్నారని రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును తప్పు పట్టేందుకు కాంగ్రెస్ సర్కారు సృష్టించిన కరువులో రైతులు బలవుతున్నారని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ధ్వజమెత్తారు.
సాగునీరు అందక ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ.25 వేల చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన ఆకుల రాజయ్య అనే రైతు వేసిన �
ముంచుకొస్తున్న కరువు మనుషులకే కాకుండా మూగ జీవాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. వానలు లేక, చెరువుల్లో నీరు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయి తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. దీంతోపాటు మండిపోతున్న ఎండలతో ఎక్కడా పశువ
పార్టీలో చేరికల కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు గేట్లు ఎత్తడం కాదు, ముందు నాగార్జున సాగర్ ఎడమ కాల్వ గేట్లు ఎత్తి సాగు నీరు ఇచ్చి నల్లగొండ జిల్లా రైతాంగాన్ని ఆదుకుంటే బాగుంటుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో సిరులు పండించిన రైతాంగం కాంగ్రెస్ పాలనలో కన్నీ ళ్లు పెడుతున్నదని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొ న్నారు. గురువారం ఆయన పెద్దలింగాపూ�
MLA Jagadish Reddy | ప్రభుత్వమే మాట ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘటన చరిత్రలో ఏనాడు లేదని, మాట ఇచ్చి రైతన్నల నడ్డి విరిచిన అపకీర్తి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (MLAJagadish Reddy) మండిపడ్డార�