బీఆర్ఎస్ హయాంలో జనగామ నియోజకవర్గంలో మండుటెండల్లో మత్తళ్లు దుంకిన చెరువులు, చెక్డ్యామ్లు.. నేడు కాంగ్రెస్ పాలనలో నీళ్లులేక కళ తప్పాయి. దీంతో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉ�
తెలంగాణ రైతు గోస పడుతున్నాడు. ఎండిన పంటలను చూసి కన్నీరు పెడ్తున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. పొట్ట మీదికొచ్చిన పంటకు నీళ్లందక ఎండిపోవటంతో మేకలు, గొర్లు, బర్లు, జీవాలు మేస్తు
స్వయాన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సతీమణి ఎమ్మెల్యే పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడ నియోజకవర్గంలో గోదావరి జలాలు చుక్క కూడా అందడం లేదు.
రంగారెడ్డి జిల్లాలో భూగర్భజలాలు తగ్గుతున్నాయి. బోరు బావుల్లో నీళ్లు అడుగంటుతుం డడంతో పొలాలు నెర్రెలు తేలి బీటలు వారుతున్నాయి. వాటిని కాపాడుకునేందుకు అన్నదాతలు చేయని ప్రయత్నాలు లేవు. అప్పులు చేసి కొత్త
అందుబాటులో సాగు నీరు ఉన్నప్పటికీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక పంటలు ఎండిపోయాయని, ఎండిన పంటలకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు.
Dried crops | చెరువుల్లో నీళ్లు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయాయని ఫలితంగా సాగుకు నీరందక పంటలు ఎండిపోతున్నాయని(Dried crops) ఏఐకేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎండీ ఇస్మాయిల్ అన్నారు.
Ravi Shankar | సాగునీరు అందక గంగాధర మండలంలో పంటలు ఎండిపోతున్నాయని, కండ్ల ముందే పంటలు ఎండిపోతుంటే అధికారులు పట్టించుకోడం లేదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ ఆరోపించారు.
Compensation | కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యతో ఎండిపోయిన ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం తుంగతుర్తి మండల పరిధిలోని సూర్య తండా బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు .
పడుతున్న రైతులుచేతికి వచ్చే దశలో నీళ్లు లేక ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అడ్డగూడూరు మండలం బిక్కేరు వాగు ఆధారంగా వరి సాగు చేసిన రైతులు ఇప్పుడు నీళ్లు లేక అల్�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం లెనిన్నగర్లో ఎండిన పంటలను సోమవారం సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి పరిశీలించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
2023 జనవరి 10 నాటికి గోదావరి బేసిన్లోని ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలు 173.36 టీఎంసీలు. 2024, జనవరి 10 నాటికి ఇవే ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలు 167.24 టీఎంసీలు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో విఫలమైన కాంగ్రెస్ను పార్లమెంట్ ఎన్నికల్లో బొంద పెట్టాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.