Ranya Rao | కర్ణాటకలో బంగారం స్మగ్లింగ్ కేసు (gold smuggling case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావు (Ranya Rao)కు ఏడాది పాటూ జైలు శిక్ష పడింది.
Ranaya Rao | కన్నడ నటి రన్యారావుకు సంబంధించిన బంగారం అక్రమ రవాణా కేసుకు సంబంధిం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) కోర్టుకు కీలక విషయాలను వెల్లడించింది. విదేశాల్లో బంగారం కొనుగోలు చేసేందుకు ఆమె హవాలా
Cocaine : కెంపగౌడ ఎయిర్పోర్టులో డీఆర్ఐ అధికారులు 3 కేజీల కొకైన్ సీజ్ చేశారు. ఘనా దేశానికి చెందిన వ్యక్తి నుంచి ఆ మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. డీఆర్ఐ అధికారులు తమ వెబ్సైట్లో ఈ విషయాన్ని చె�
gold bars, luxury watches in flat | డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు తాళం వేసి ఉన్న ఫ్లాట్లో సోదా చేశారు. రూ.80 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు, లగ్జరీ వాచీలు చూసి కంగుతున్నారు. వాటిని స్వాధీనం చేసుకున్
Ranya Rao | గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావు అరెస్టయి.. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సోమవారం విచారించింది. కేసు విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసిన �
Ranya Rao | బంగారం అక్రమ రవాణా (gold smuggling) కేసులో అరెస్టైన నటి రన్యారావు (Ranya Rao) వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది.
Ranya Rao case | బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావు (Ranya Rao) కు ఉచ్చు మరింత బిగుస్తోంది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ (CBI) టేకోవర్ చేసింది. దేశంలోని వివిధ విమానాశ్రయాల ద్వారా విదేశాల నుంచి దేశంలోకి అక�
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లిలో భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. డ్రగ్స్ తరలిస్తున్నారన్న సమాచారంతో మొగడంపల్లి మండలం మాడిగి అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
కోల్కతా నుంచి హైదరాబాద్కు స్మగ్లింగ్ చేస్తున్న 3 కోట్ల విలువైన 3 కిలోల 982.25 గ్రాముల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Gold Seized | హైదరాబాద్లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు పెద్ద ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బంగారం విలువ బహిరంగ మార్కెట్లో రూ.2.9కోట్ల వరకు ఉంటుందని అధికారులు ఆది�
దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీపై డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ) దర్యాప్తు చేస్తున్నది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఓ విడిభాగానికి సంబంధించి హార్మనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నోమె�
బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల నుంచి రూ.508 కోట్ల అందాయన్న ఈడీ (ED) ఆరోపణలపై ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ (Bhupesh Baghel) స్పందించారు. ఇంత కంటే పెద్ద జోక్ ఏముంటుందని ఎద్దేవా చేశారు. నేను ఈ రోజు ఒక వ్యక్తి తీసుకొచ్చి ప్