మహారాష్ట్రలోని ముంబై ఎయిర్పోర్ట్లో రూ. 70 కోట్ల విలువైన హెరాయిన్ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇథియోపియా నుంచి వస్తున్న ఓ ప్రయ�
Cocaine Seized | ఇథియోపియా నుంచి ముంబయిలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన వ్యక్తి నుంచి రూ.25కోట్ల విలువైన 2.58 కిలోల కొకైన్ డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సబ్బు కడ్డీల్లో దాచి తరలిస్తుండగా పట్టుకున్
Gold Seize | డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సోమవారం పెద్ద ఎత్తున బంగారాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. ‘ఆపరేషన్ ఈస్టర్న్ గేట్వే’ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి, బంగారం అక్రమ రవాణా గుట్టు రట్టు చే�
gold seized | ఇండియన్ కోస్ట్గార్డ్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంజిలిజెన్స్ సంయుక్త ఆపరేషన్లో 18 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాయి. చైన్నై తీరంలో సముద్రం అడుగు భాగం నుంచి రికవరీ చేశారు.
అరుదైన జంతువులను విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. బ్యాంకాక్ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికులను
Mumbai Airport | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో శనివారం డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఓ ఇద్దరు ప్రయాణికుల నుంచి
Drugs Recovered | మహారాష్ట్రలోని నవీ ముంబైలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ శనివారం పెద్ద ఎత్తున డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నది. వాషిలో దిగుమతి చేసుకున్న నారింజ పండ్లను తీసుకెళ్తున్న ట్రక్కులో తనిఖీ�
అవినీతి, పన్ను ఎగవేతలకు పాల్పడిన చైనా మొబైల్ తయారీ దిగ్గజాలు షియామి, వివోలపై ఈడీ, ఆదాయ పన్ను అధికారులు చర్యలు చేపడుతుండగా తాజాగా మరో చైనా మొబైల్ కంపెనీ ఒప్పోపై పన్ను అధికారులు దృష్టి సారి
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున ఎర్ర చందనాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) స్వాధీనం చేసుకున్నది. షార్జాకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 14.63 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని పట�
న్యూఢిల్లీ : లక్షద్వీప్ తీరంలో పెద్ద ఎత్తున హెరాయిన్ను డీఆర్ఐ, ఇండియన్ కోస్ట్గార్డ్ అధికారులు పట్టుకున్నారు. 218 కిలోల హై గ్రేడ్ హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.1,526 కోట్లు ఉంటుందని �