దేశీయంగా అభివృద్ధి చేసిన ‘ప్రళయ్' క్షిపణికి సంబంధించి ప్రయోగ పరీక్షలు సక్సెస్ అయ్యాయి. బుధవారం ఒడిశా తీరంలో ఒకే లాంచర్ నుంచి రెండు క్షిపణులను, వాటి సామర్థ్యాలను విజయవంతంగా పరీక్షించారు. ‘ప్రళయ్' అనే
Pralay Missile | రత రక్షణ రంగం మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఒడిశా తీరం (Odisha coast) లో ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ‘ప్రళయ్ (Pralay)’ ని విజయవంతంగా పరీక్షించింది.
డీఆర్డీవో నిర్వహించిన దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ ‘పినాక’ తొలి టెస్ట్ ఫ్లైట్ సక్సెస్ అయ్యింది. సోమవారం చాందీపూర్లో 120 కిలోమీటర్ల గరిష్ఠ రేంజ్లో రాకెట్ను విజయవంతంగా పరీక్షించినట్టు రక్షణ శాఖ వర�
DRDO | దేశీయ రక్షణ సాంకేతికతలో భారత్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. భారతక్ష రక్షణ పరిశోధనా సంస్థ (DRDO) యుద్ధవిమాన పైలట్ ఎస్కేప్ సిస్టమ్కు సంబంధించిన హై-స్పీడ్ రాకెట్-స్లెడ్ టెస్ట్ను విజయవంతంగా పూర్తి �
పెగడపల్లి మండలం నందగిరి గ్రామం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండల ఐకేపీ (సెర్ప్) సీసీ కొత్తూరి రవికుమార్ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మండలంలోని నామాపూర్ లో శుక్రవారం డీఆర్డీవో రఘువరన్ ఆయన కు�
అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ ఎయిర్ ఢిఫెన్స్ వెపన్ సిస్టమ్ (IADWS) తొలి విమాన పరీక్షలను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) విజయవంతంగా నిర్వహించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన వాయు రక్షణ వ్యవస్థను శనివారం మధ్య�
Pakistan Spy: పాకిస్థాన్ గూఢచారిగా పనిచేస్తున్న 32 ఏళ్ల మహేంద్ర ప్రసాద్ అనే వ్యక్తిని రాజస్థాన్లోని జైసల్మేర్లో అరెస్టు చేశారు. చందన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఉన్న డీఆర్డీవో గెస్ట్ హౌజ్లో అతను మేనేజ�
ULPGM-V3 Missile: డ్రోన్ ద్వారా ప్రిసిషెన్ గైడెడ్ మిస్సైల్ను డీఆర్డీవో పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లాలో ఉన్న నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్లో ఈ పరీక్ష జరిగింది. యూఎల్పీజీఎం-వీ3 ట్రయల్స్ స�
ఆకాశ్ ప్రైమ్ మిసైల్ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, దీనిని బుధవారం లద్దాఖ్లో పరీక్షించారు. 4,500 మీటర్ల ఎత్తులో పని చేసే విధంగా దీనిని రూపొందించారు. రెండు అత్యంత వేగ
Akash Prime | స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ప్రైమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను భారత సైన్యం విజయవంతంగా పరీక్షించింది. లడఖ్ సెక్టార్లో 15వేల అడుగుల ఎత్తులో ఈ రక్షణ వ్యవస్థను డీఆర్డీవోతో కలిసి పరీక్షించి�
భారత వాయుసేన అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), భారత వైమానిక దళం సంయుక్తంగా..పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ‘అస్త్ర’ క్షిపణి పరీక్షలు విజయవంతం అయ్య