Agni-4 : మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అయిన అగ్ని-4ను ఇండియా విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఆగష్టు 6న జరిపిన అగ్ని-4 క్షిపణి పరీక్ష విజయవంతమైనట్లు కే�
రక్షణ రంగంలో భారత్ మరో చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. క్షిపణులు, మానవరహిత వైమానిక వాహనాల (యూఏవీ) ఇంజిన్ తయారీలో భారత్ స్వావలంబనకు కీలక ముందడుగు పడింది. స్వదేశీ పరిజ్ఞానంతో 350 కిలోల థ్రస్ట్-క్లాస�
దేశంలో తొలి స్వదేశీ 350 కేజీల థ్రస్ట్-క్లాస్ ఎక్స్పెండబుల్ టర్బోజెట్ ఇంజిన్ విజయవంతంగా తయారవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్కు చెందిన ఆజాద్ ఇంజిన�
Ugram Rifle: ఉగ్రం రైఫిల్కు ఆర్మీ, కేంద్ర హోంశాఖ క్లియరెన్స్ ఇచ్చింది. ట్రయల్స్లో ఆ రైఫిల్ సక్సెస్ అయినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. 7.62x51 ఎంఎం క్యాలిబర్కు చెందిన యుద్ధ రైఫిల్ను కొనుగోలు చేసేందుకు కేంద
DRDO : భారత్ అరుదైన ఘనతను సాధించింది. బాలిస్టిక్, ఖండాంతర క్షిపణులను ఎదుర్కొనే సామర్థ్యం ఇప్పుడు భారత్ వద్ద ఉన్నది. కొత్త తరహాలో రక్షణ వ్యవస్థలను డీఆర్డీవో విజయవంతంగా టెస్ట్ చేసింది. ద�
డీఆర్డీవో అభివృద్ధి చేసిన ‘రుద్రం-2’ క్షిపణి పరీక్షలు సక్సెస్ అయ్యాయి. చాందీపూర్ టెస్ట్ రేంజ్లో అత్యంత క్లిష్టమైన, కీలకమైన పథంలో క్షిపణి పరీక్షలు జరిపినట్టు రక్షణ శాఖ మంగళవారం తెలిపింది.
DRDO : హరియాణాలోని పంచకుల జిల్లాలో మే 31, ఆదివారం నాడు ఒక అధునాతన, భారీ బాంబును డీఆర్డీవో ప్రయోగించనుంది. ఈ నేపథ్యంలో స్థానికులకు డీఆర్డీవో కీలక హెచ్చరిక జారీ చేసింది.
ULPGM-V3 missile: డ్రోన్ ద్వార యూఎల్పీజీఎం-వీ3 క్షిపణి పరీక్ష చేపట్టారు. ట్రయల్స్ ను విజయవంతంగా నిర్వహించినట్లు డీఆర్డీవో చెప్పింది. ఎయిర్ టు గ్రౌండ్, ఎయిర్ టు ఎయిర్ టార్గెట్లను పేల్చారు. కర్నూలు జిల�
దేశీయంగా అభివృద్ధి చేసిన తారా ఆయుధ వ్యవస్థను భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో ఈ పరీక్ష నిర్వహించారు. భారత రక్షణ సామర్థ్యాన్ని ఈ ఆయుధ వ్యవస్థ మరింత బలోపేతం చేయనుంది.
రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసిన దీర్ఘశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ ‘ప్రాజెక్టు కుశ’ తొలి అభివృద్ధి పరీక్షలను భారతదేశం విజయవంతంగా పూర్తి చేసింది. ఈ వ్యవస్థను మూడు అంచెల ఇంటర్సెప�
పెద్దపల్లి ఎంపీడీవో కార్యాలయాన్ని జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి కాలిందిణి శుక్రవారం అకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమావేశమైన డీఆర్ డీవో జాతీయగ్రామ�
రామ్జెట్ టెక్నాలజీని భారత్ విజయవంతంగా పరీక్షించింది. తద్వారా దేశ క్షిపణి వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా మరో ముందడుగు వేసింది. గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే దీర్ఘశ్రేణి క్షిపణుల అభివృద్ధిక�
ISRO : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ ఏడాది తొలి ప్రయోగానికి సిద్ధమైంది. జనవరి 12న పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ను లాంఛ్ చేయనుంది. ఏపీలోని శ్రీహరి కోటలోని లాంచింగ్ ప్యాడ్ నుంచి 12న ఉదయం 10.17 గంటలకు ఈ ప్రయోగం చేపట్టన