ఇరాన్కు చెందిన భూగర్భ ఫోర్డో అణు పరిశోధన కేంద్రంపై గత వారం జీబీయూ-57/ఏ బంకర్ బస్టర్ బాంబును అమెరికా ప్రయోగించిన నేపథ్యంలో భారత్ కూడా సొంతంగా అధునాతన బంకర్ బస్టర్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకునే చ�
DRDO | భారత సైనికులకు త్వరలో అత్యాధునిక గన్లు అందనున్నాయి. ప్రస్తుతం ఉపయోగిస్తున్న స్టెర్లింగ్ కార్బైన్ల స్థానంలో ఈ కొత్త గన్లను సైన్యం ఇవ్వనున్నది. క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ (CQB) కార్బైన్లు అందించేంద�
జిల్లాలో సంపూర్ణ అక్షరాస్యత సాధించడం.. సామాజిక బాధ్యతని అదనపు డీఆర్డీవో రవీందర్ అన్నారు. కలెక్టరేట్లో శనివారం సెర్ఫ్ డీపీఎం, ఏపీఎం, సీసీ, మెప్మా సిబ్బందికి ఉల్లాస్ యాప్ పై శిక్షణ కార్యక్రామాన్ని నిర్�
Barak System: ఇజ్రాయిల్ వాడుతున్న బరాక్ మిస్సైల్ సిస్టమ్ను .. ఇండియాకు చెందిన డీఆర్డీవో కూడా సహకారం అందించింది. ఆ క్షిపణి రక్షణ వ్యవస్థలో భారత్ డెవలప్ చేసిన పరికరాలు ఉన్నాయి. ఇటీవల ఆపరేషన్ సి�
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని డీఆర్డీవో కాళిందిని అన్నారు. పెద్దపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వశక్తి మహిళా సంఘాల సభ్యులకు ర్యాంప్ ప్రాజెక్టుపై మంగళవారం నిర్వహించిన ఒక్కరోజు అవగాహన సదస్సుల
AMCA | రక్షణ రంగంలో స్వదేశీ తయారీని ప్రోత్సహించే దిశగా రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (AMCA) ల తయారీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) ఆమోదం తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అన్ని ప్రభుత్వ శాఖల్లో బదిలీలు జరిగినా, సెర్ఫ్ లో మాత్రం చేపట్టలేదు. అయితే తమకు కూడా బదిలీ అవుతుందని ఆయా విభాగాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు ఆశపడ్డారు. �
అత్యాధునిక సముద్ర గర్భ నావికా దళ మందుపాతరను భారత దేశం విజయవంతంగా పరీక్షించింది. దీనిని మన దేశంలోనే డిజైన్ చేసి, అభివృద్ధి చేశారు. దీనిని మల్టీ ఇన్ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్ (ఎంఐజీఎం) అంటారు. డీఆర్డీవో,
లాంగ్ రేంజ్ ైగ్లెడ్ బాంబ్ (ఎల్ఆర్జీబీ) ‘గౌరవ్'ను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఈ నెల 8 నుంచి 10 వరకు ఈ పరీక్షలు జరిగాయి. ఎస్యూ-30 ఎంకేఐ విమానం నుంచి ఓ దీవిలోని భూమిని లక్ష్యంగా చేసుకుని డీఆర్డ�
శత్రు యుద్ధ నౌకలపై నిఘా పెట్టే వాటర్ డ్రోన్ను డీఆర్డీవో ఆదివారం విజయవంతంగా పరీక్షించింది. భూ ఉపరితలం, నీటిపై నిర్వహించిన ఈ పరీక్షలో వెహికల్ సోనార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు చక్కగా పనిచేసినట్టు డ�
జిల్లాలో సోషల్ ఆడిట్ పేరు వింటేనే సంబంధిత ఉద్యోగులు జంకుతున్నారు. ఆడిట్ నిర్వహిస్తే ఈజీఎస్ పనుల్లో అవకతవకలు వెలుగులోకి వస్తాయని ఆందోళన చెందుతున్నారు. ఏ మండలంలో సోషల్ ఆడిట్ నిర్వహించినా తప్పనిసర�
పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ కొలువుల ఖిల్లాగా మారింది. ఒకప్పుడు వలసలకు చిరునామాగా ఉన్న రాష్ట్రం.. బీఆర్ఎస్ పాలనలో ఉపాధికి నిలయంగా రూపుదిద్దుకొన్నది.