సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యవస్థంగా మారింది. వర్షం, వరద సాఫీగా వెళ్లడానికి నిర్మించిన కాల్వలు, మురుగునీటి కాల్వలతో పాటు డ్రైనేజీలు ఇష్టానుసారంగా నిర్మించడంతో స�
MLA Sudheer Reddy | కాలనీలలో సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరింపజేసి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతన లైన్లను ఏర్పాటు చేయిస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపార
Madaram villagers | మండల పరిధిలోని మాదారం గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ముఖ్యంగా గ్రామంలో ప్రధానమైన డ్రైనేజీ సమస్యతో సతమతమవు తున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో దేశ రాజధానిలో (Delhi Floods) జనజీవనం స్తంభించింది. రోడ్లన్నీ జలమయమై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కీసరలోని పలు కాలనీల్లో మౌలిక వసతులు లేక కాలనీవాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. కాలనీల్లో మట్టి రోడ్లు ఉండడంతో వాహనాల రాకపోకలతో దుమ్ము లేస్తున్నది. కీసరలో శ్రీ రామలింగేశ్వరకాలనీ,
నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో స్థానికులను వేధిస్తున్న డ్రైనేజీ వ్యవస్థను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేపడుతున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.
construction of CC roads | రూ.1కోటి 69 లక్షలతో గ్రామంలో అంతర్గత సిమెంటు రోడ్లు, సైడు కాల్వల నిర్మాణ పనులకు శంకుస్థాపన, నూతనంగా రూ.20 లక్షలతో నిర్మించిన పల్లె ప్రకృతివనం, వైకుంఠధామంలను ప్రారంభించారు.
అంబర్పేట : అంబర్పేట నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో ఉన్న పురాతన డ్రైనేజీ పైప్లైన్ వ్యవస్థను ఆధునీకరిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. తన మొదటి ప్రాధాన్యత డ్రైనేజీ వ్యవస్థను ఆధునీ�
హైదరాబాద్ను వరద నుంచి కాపాడుతం నగర నిర్మాణం అంటే చారిత్రక పరంపర ఐదు మెట్రో సిటీలను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వానికి చెప్తే.. రూపాయి ఇయ్యలే అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, అక్టోబర్ 7 (�
ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ | అంబర్పే నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో స్థానికులను వేధిస్తున్న డ్రైనేజీ వ్యవస్థను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రక్షాళన చేపడుతున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్�