Pregnant Women | అధిక కట్నం కోసం ఇటీవలే ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఓ గర్భిణిని అత్తింటివాళ్లు నిప్పటించి హత్య చేసిన ఘటన మరవకముందే.. వరకట్న వేధింపులకు (dowry harassment) మరో గర్భిణి బలైంది (Pregnant Women).
బీజేపీ పాలిత రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. వరకట్నం కోసం భర్త, అత్తమామల నుంచి ఎదురవుతున్న వేధింపులు తట్టుకోలేక జోధ్పూర్లో ఓ లెక్చరర్, తన మూడేండ్ల బిడ్డతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది.
Crime news | వరకట్న దాహానికి రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. అత్తింటి వారి వరకట్న వేధింపులకు తాళలేక ఓ స్కూల్ టీచర్, తన మూడేళ్ల కుమార్తెతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో కుర్చిలో కూర్చుని ఒంటిపై కిరోసిన్ �
మహిళ ఏడ్చినంత మాత్రానికి ఆమెను ఆమె భర్త, బంధువులు వరకట్న వేధింపులకు గురి చేసినట్లు కాదని ఢిల్లీ హైకోర్టు చెప్పింది. ఈ కేసులో మహిళకు 2010 లో వివాహం జరిగింది. 2014 మార్చి 31న ఆమె మరణించారు.
వరకట్న వేధింపుల నిషేధ చట్టంగా పేరొందిన ఐపీసీ సెక్షన్ 498ఏకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సెక్షన్ కింద నేరం రుజువు చేసేందుకు భర్త వరకట్నం డిమాండ్ చేయాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్�
వివాహమైన ఆరు నెలలకే అదనపు కట్నం వేధింపులతో ఓ యువతి (సాఫ్ట్వేర్ ఉద్యోగిణి) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేపీహెచ్బీ కాలనీ పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా, మూసాపేట మండలం, నందిపేటకు చెందిన రావు
Dowry harassment | వివాహంపై ఎన్నో ఆశలతో మెట్టింట అడుగుపెట్టిన ఆమెకు నిరాశ ఎదురైంది. భర్త, పిల్లలో నిండూ నూరేండ్లు జీవించాలని ఆశ పడిన ఆ యువతి ఆశలు అడియాసలయ్యాయి. అగ్నిసాక్షిగా జీవితాంతం తోడుంటానని మనువాడిన వాడే ఆమె �
అదనపు కట్నం కోసం వేధించడంతో వివాహిత ఆత్మహత్య చే సుకున్న ఘటన ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలో చో టు చేసుకున్నది. మహబూబ్నగర్ రూరల్ సీఐ గాం ధీనాయక్ కథనం మేరకు.. పట్టణంలోని అయోధ్యనగర్కు చెందిన అంజమ్మ (30)కు
వరకట్నం వేధింపులకు పాల్పడిన నిందితుడికి నారాయణపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ పదేం డ్ల జైలుశిక్షతో పాటు రూ.20వేల జరిమానా విధించారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మక్తల్ మండలం �
Commits suicide | వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గాజుల రామారం(Gajula ramaram)లో చోటు చేసుకుంది.
Married suicide | వరకట్న వేధింపుల(Dowry harassment)కు ఓ వివాహిత ఉరేసుకొని ఆత్మహత్య(Married suicide) చేసుకున్న ఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.
కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి ముగ్గురు పిల్లలతో సహా బలవన్మరణం చేసుకున్నది. రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండలంలోని కొదురుపాక హైలెవల్ వంతెన సమీపంలో శ్రీరాజరాజేశ్వర జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకున్నది. బో �