Crime News | మగబిడ్డను కనలేదన్న కోపంతో భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించాడో భర్త. ముగ్గురు ఆడపిల్లలే పుట్టారన్న కోపంతో ఆమెపై సలసలకాగే నీళ్లు పోశాడు. ఈ ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో ఈ అమానవీయ ఘటన జరిగింది.
అహ్మదాబాద్ : వరకట్నవేధింపులపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చిన మహిళను లోబరుచుకుని పెండ్లి పేరుతో ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన కానిస్టేబుల్ ఉదంతం అహ్మదాబాద్లో వెలుగు�
మన్సూరాబాద్ : పెండ్లి అయిన 20 రోజులకే అదనపు కట్నం తేవాలంటూ అత్తారింటివారు వేధిస్తున్నారంటూ ఓ వివాహిత.. భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. భర్త, అత్త, మామ, ఆడపడుచు వేధింపుల నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ వేడుకు�