లక్నో : కట్నం కోసం అత్తింటి వేధింపులకు మహిళ బలైన ఘటన యూపీలోని షమ్లి జిల్లాలో వెలుగుచూసింది. ఆజాద్ చౌక్ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఈ ఘటనలో మహిళకు విషం ఇచ్చి అత్తింటి వారు కడతేర్చడం కల
మియాపూర్: వరకట్న వేధింపులతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్నది.వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. ఏడాది వరకూ వా
భోపాల్: కట్నం కోసం భార్యకు భర్త, ఆయన కుటుంబ సభ్యులు బలవంతంగా యాసిడ్ తాగించారు. దీంతో ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఈ దారుణం జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 17న గ్వాలియర్లోని డా�
Case on MP : ఒడిశాకు చెందిన బీజేడీ పార్లమెంట్ సభ్యుడిపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. ఆయనతో పాటు ఆయన భార్య, కుమారుడిపై కూడా భోపాల్ మహిళా పోలీస్ స్టేషన్లో...
Crime News | మగబిడ్డను కనలేదన్న కోపంతో భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించాడో భర్త. ముగ్గురు ఆడపిల్లలే పుట్టారన్న కోపంతో ఆమెపై సలసలకాగే నీళ్లు పోశాడు. ఈ ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో ఈ అమానవీయ ఘటన జరిగింది.
అహ్మదాబాద్ : వరకట్నవేధింపులపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చిన మహిళను లోబరుచుకుని పెండ్లి పేరుతో ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన కానిస్టేబుల్ ఉదంతం అహ్మదాబాద్లో వెలుగు�
మన్సూరాబాద్ : పెండ్లి అయిన 20 రోజులకే అదనపు కట్నం తేవాలంటూ అత్తారింటివారు వేధిస్తున్నారంటూ ఓ వివాహిత.. భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. భర్త, అత్త, మామ, ఆడపడుచు వేధింపుల నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ వేడుకు�