వరకట్న వేధింపుల నిషేధ చట్టంగా పేరొందిన ఐపీసీ సెక్షన్ 498ఏకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సెక్షన్ కింద నేరం రుజువు చేసేందుకు భర్త వరకట్నం డిమాండ్ చేయాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్�
వివాహమైన ఆరు నెలలకే అదనపు కట్నం వేధింపులతో ఓ యువతి (సాఫ్ట్వేర్ ఉద్యోగిణి) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేపీహెచ్బీ కాలనీ పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా, మూసాపేట మండలం, నందిపేటకు చెందిన రావు
Dowry harassment | వివాహంపై ఎన్నో ఆశలతో మెట్టింట అడుగుపెట్టిన ఆమెకు నిరాశ ఎదురైంది. భర్త, పిల్లలో నిండూ నూరేండ్లు జీవించాలని ఆశ పడిన ఆ యువతి ఆశలు అడియాసలయ్యాయి. అగ్నిసాక్షిగా జీవితాంతం తోడుంటానని మనువాడిన వాడే ఆమె �
అదనపు కట్నం కోసం వేధించడంతో వివాహిత ఆత్మహత్య చే సుకున్న ఘటన ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలో చో టు చేసుకున్నది. మహబూబ్నగర్ రూరల్ సీఐ గాం ధీనాయక్ కథనం మేరకు.. పట్టణంలోని అయోధ్యనగర్కు చెందిన అంజమ్మ (30)కు
వరకట్నం వేధింపులకు పాల్పడిన నిందితుడికి నారాయణపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ పదేం డ్ల జైలుశిక్షతో పాటు రూ.20వేల జరిమానా విధించారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మక్తల్ మండలం �
Commits suicide | వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గాజుల రామారం(Gajula ramaram)లో చోటు చేసుకుంది.
Married suicide | వరకట్న వేధింపుల(Dowry harassment)కు ఓ వివాహిత ఉరేసుకొని ఆత్మహత్య(Married suicide) చేసుకున్న ఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.
కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి ముగ్గురు పిల్లలతో సహా బలవన్మరణం చేసుకున్నది. రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండలంలోని కొదురుపాక హైలెవల్ వంతెన సమీపంలో శ్రీరాజరాజేశ్వర జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకున్నది. బో �
లక్నో : కట్నం కోసం అత్తింటి వేధింపులకు మహిళ బలైన ఘటన యూపీలోని షమ్లి జిల్లాలో వెలుగుచూసింది. ఆజాద్ చౌక్ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఈ ఘటనలో మహిళకు విషం ఇచ్చి అత్తింటి వారు కడతేర్చడం కల
మియాపూర్: వరకట్న వేధింపులతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్నది.వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. ఏడాది వరకూ వా
భోపాల్: కట్నం కోసం భార్యకు భర్త, ఆయన కుటుంబ సభ్యులు బలవంతంగా యాసిడ్ తాగించారు. దీంతో ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఈ దారుణం జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 17న గ్వాలియర్లోని డా�
Case on MP : ఒడిశాకు చెందిన బీజేడీ పార్లమెంట్ సభ్యుడిపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. ఆయనతో పాటు ఆయన భార్య, కుమారుడిపై కూడా భోపాల్ మహిళా పోలీస్ స్టేషన్లో...
Crime News | మగబిడ్డను కనలేదన్న కోపంతో భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించాడో భర్త. ముగ్గురు ఆడపిల్లలే పుట్టారన్న కోపంతో ఆమెపై సలసలకాగే నీళ్లు పోశాడు. ఈ ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో ఈ అమానవీయ ఘటన జరిగింది.