AP News | మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. అబద్దాలు ఆడటంలో అంబటి రాంబాబుది అందె వేసిన చేయి అని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించినట్లు ఆధారాలు ఉంటే చూపించా
రేవంత్ రెడ్డి దృష్టిలో డబుల్ ఇంజిన్ అంటే మోదీ, అదానీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. అందుకే వాళ్లిద్దరికీ కావాల్సిన పనులను చక్కబెడుతూ వారి చల్లని చూపు తనపై ఉండేలా చూస�
‘ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్బండ వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణ ప్రాంతం చీకటిమయంగా మారింది. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు రాకతో వెలుగులు నిండాయి.’ అని రాష్ట్ర వి
Uddhav Thackeray | బీజేపీ (BJP)పై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హర్యానా (Haryana), మణిపూర్ (Manipur) లో చోటు చేసుకున్న ఘర్షణలపై కేంద్రానికి సూటి ప్రశ్నలు సంధించా�
అది బీజేపీ పాలిత రాష్ట్రం.. కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి ఆ రాష్ట్రానికి చెందినవారే.. అంతేకాదు సాక్షాత్తూ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం కింద చేపట్టిన రోడ్డు నిర్మాణం.. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పుడ�
Double Engine Government | బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకొనే డబుల్ ఇంజిన్ ‘ట్రబుల్ ఇంజిన్' అని మరోసారి తేటతెల్లమైంది. ఇందుకు బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని పట్టణం తాజా సాక్ష్యంగా నిలిచింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అజ్ఞాన ప్రదర్శన ఆగడం లేదు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ మరోసారి తన అవగాహన రాహిత్యాన్ని బయటపెట్టు�
UP | వాళ్లంతా పవర్ ప్లాంట్లలో పనిచేసే కార్మికుల బిడ్డలు. పేద కుటుంబాలకు చెందినవారు. ఉన్నత చదువులు చదివి, పెద్ద ఉద్యోగాలు చేయాలనుకొన్న వారి కలలు రాత్రికి రాత్రి కల్లలయ్యాయి. పవర్ ప్లాంట్ పరిధిలోని స్కూల�
PM Modi | గత 27 ఏండ్లుగా బీజేపీ పాలిస్తున్న గుజరాత్లో సరిపడా ఉపాధ్యాయులు లేక పిల్లలకు సరైన విద్య అందక ప్రాథమిక విద్యా వ్యవస్థ కునారిల్లుతున్నది. బీజేపీ నేతలు చెప్పుకొనే డబుల్ ఇంజిన్ పాలనలో రాష్ట్రంలోని పా�
బీజేపీ పాలిత డబుల్ ఇంజిన్ రాష్ర్టాల్లోనే అవినీతి ఎక్కువగా ఉన్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. అవినీతి అంశంపై ‘లోక్నీతి-సీఎస్డీస్' 13 రాష్ర్టాల్లో చేసిన సర్వే ఫలితాలను గురువారం ఆయన ట్వ
వైఎస్ కుటుం బం నుంచి వచ్చిన షర్మిల అవినీతి గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నదని ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎద్దేవాచేశారు.
అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్ వెళ్తుండగా ఖుద్వేల్, గోల్వాడ్ గ్రామాల మధ్య రోడ్డు పక్కన వరుసగా నిల్చొన్న బీజేపీ కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసన తెలిపారు.