అన్నదాతకు ఎడాపెడా కరెంటు వాతలు తెలంగాణలో సాగు విద్యుత్తు పూర్తి ఉచితం నిరంతరాయంగా నాణ్యమైన కరెంటు మనతో పోటీపడే రాష్ట్రం దేశంలోనే లేదు హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో రైతు రాజ్యం పరి�
ఫొటోను చూడగానే భయంతో ఒళ్లు జలదరిస్తున్నది కదూ. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా షెండ్రిపడా ప్రాంతంలోనిదీ చిత్రం. షెండ్రిపడా గ్రామం నుంచి తమ గూడానికి వెళ్లాలంటే అక్కడి ఆదివాసీలు మధ్యలో ఉన్న తాస్ నదిని దా�
కేంద్ర ప్రభుత్వంపై రా ష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్చేశారు. దేశ ప్రజలను మోసంచేస్తూ, తెలంగాణకు అన్యాయంచేస్తున్న కేంద్రంపై ధ్వజమెత్తారు
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. దేశ ప్రజలను మోసం చేస్తూ, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రంపై కేటీఆర్ ధ్వజమెత్తార�
‘డబుల్ ఇంజిన్ గ్రోత్’.. బీజేపీ నాయకుల నోట తరచూ వింటున్న రాజ్యాంగ విరుద్ధ సాంకేతిక లోపంతో కూడుకున్న మాట. ఇది భారత రాజ్యాంగంపై అవగాహన ఉన్న ప్రతీ వ్యక్తికి తెలుసు. రాజ్యాంగంలోని ఆర్టికల్-245 నుంచి 255 వరకు �
డబుల్ ఇంజిన్ పాలన అంటూ బీజేపీ గొప్పగా చెప్పుకొనే ఉత్తరప్రదేశ్లో అభివృద్ధి ఎంత అధ్వాన్నంగా ఉన్నదో కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ విడుదల చేసిన తాజా నివేదిక మరోసారి బహిర్గతం చేసింది