డబుల్ బెడ్రూం ఇండ్ల గృహ సముదాయాల్లో మౌలిక వసతులు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు మట్టిపల్లి సైదులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మోతె మండల కేంద్రంలో నిర్మించిన డబుల�
డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష గట్టింది. ఇండ్లను పొందిన అర్హులంతా రెండు పడక గదుల ఇంటిలో ఉండాల్సిందేంటూ హుకుం జారీ చేస్తున్నారు. లేదంటే కేటాయించిన ఇండ్లను రద్దు చేస్తామంటూ
నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు వెంటనే కేటాయించాలని జిల్లా అధికారులను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి కోరారు. డిసెంబర్ 31వ తేదీన ‘గృహయో గం ఎప్పుడో..?’ అన్న శీర్షికన ‘నమస్తే త�
ప్రగతి ప్రదాత, యువసారథి రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. మొదట జగిత్యాలలో 325 కోట్ల పనులకు, ధర్మపురిలో 248 కోట్లతో పూర్తి చేసిన పను
జగిత్యాల జిల్లా పర్యటన అనంతరం మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాకు రానుననారు. మధ్యాహ్నం 3.30 గంటలకు సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో పలు కార్యక్రమాలకు హాజరు కానున్నారు.
మహానగరంలో ఒకప్పటి బస్తీలన్నీ పేదల ఆత్మగౌరవ ఇంటి కాలనీలుగా మారాయి. సీఎం కేసీఆర్ సంకల్పంతో పేదల సొంతింటి కలలు సాకారమవుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ డబుల్ బెడ్ రూం ఇండ్లలో ఒక్కో ఇల్ల�
Double Bedroom Housing Scheme | రాష్ట్రవ్యాప్తంగా 87 వేల డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకుని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 75 వేల పైచిలుకు ఉండగా, మిగిలినవి ఇతర పట్టణాలు, గ్రామీణ ప్రాంతా ల్లో �
జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రగతి పరుగులు పెడుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన ఈ ప్రాంతం తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో ప్రగతి బాట పెట్టింది. అటు ఏపీ, ఇటు కర్ణాటక సరిహద్దుగా ఉన్న అలంప�
నూకపెల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలోని డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ గుగులోతు రవి అన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యకార్యదర్శి ఆద�
ప్రారంభోత్సవానికి కొల్లూరులో అతిపెద్ద గృహ సముదాయం సిద్ధం వచ్చేనెల మొదటి వారంలో అందుబాటులోకి.. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అప్పగింత చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్న బల్దియా అధికారులు డబుల్ బె�
ఖైరతాబాద్ : పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చడమే సీఎం కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఖైరతాబాద్లోని ఇందిరానగర్లో నూతనంగా నిర్మి�