జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రగతి పరుగులు పెడుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన ఈ ప్రాంతం తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో ప్రగతి బాట పెట్టింది. అటు ఏపీ, ఇటు కర్ణాటక సరిహద్దుగా ఉన్న అలంప�
నూకపెల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలోని డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ గుగులోతు రవి అన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యకార్యదర్శి ఆద�
ప్రారంభోత్సవానికి కొల్లూరులో అతిపెద్ద గృహ సముదాయం సిద్ధం వచ్చేనెల మొదటి వారంలో అందుబాటులోకి.. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అప్పగింత చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్న బల్దియా అధికారులు డబుల్ బె�
ఖైరతాబాద్ : పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చడమే సీఎం కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఖైరతాబాద్లోని ఇందిరానగర్లో నూతనంగా నిర్మి�
ప్రతిష్ఠాత్మక స్మార్ట్సిటీ ఎక్స్పో వరల్డ్ కాంగ్రెస్ అవార్డుకు ఎంపిక హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): పేదవారి సొంతింటి కలను నిజం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్�