డిగ్రీ కోర్సుకు డిమాండ్ పెరిగింది. ఈ కోర్సుల్లో చేరేందుకు వి ద్యార్థులు పోటీపడుతున్నారు. ఈ సారి 1.97లక్షల మంది విద్యార్థులు డిగ్రీ ఫస్టియర్లో చేరారు. నిరుడు 1.96లక్షల మంది చేరగా, ఈ సారి వెయ్యి మంది అధికంగా అ�
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల, నల్లగొండ యందు వివిధ కోర్సులో ప్రవేశం పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. పవిత్ర వాణి కర్ష శనివారం తెలిపారు.
డిగ్రీ ఫస్టియర్లో ప్రవేశాలు కల్పించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మూడో విడుత వెబ్ ఆప్షన్ల గడువు బుధవారంతో ముగియనుంది. బుధవారం వరకు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
డిగ్రీ ఫస్టియర్ విద్యార్థులకు అలర్ట్. దోస్త్లో (DOST) సీటు పొందిన విద్యార్ధులు తప్పనిసరిగా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సిందే. లేదంటే వచ్చిన సీటును చేజేతులా చేజార్చుకున్నట్లే. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస�
DOST | డిగ్రీ ఫస్టియర్ విద్యార్థులకు అలర్ట్. దోస్త్ లో సీటు పొందిన విద్యార్ధులు తప్పనిసరిగా ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సిందే. లేదంటే వచ్చిన సీటును చేజేతులా చేజార్చుకున్నట్లే. డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్ త
DOST | డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) మొదటి విడత సీట్లను గురువా రం కేటాయిస్తారు. విద్యార్థులు ఎంచుకున్న ఆప్షన్లను బట్టి కోర్సులవారీగా సీట్లు కేటాయి
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ప్రైవేట్ డిగ్రీ కళాశాలకు దీటుగా విద్యాబోధన సాగిస్తున్నట్లు నల్లగొండ జిల్లా దేవరకొండలోని ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కోటయ్య, సీనియర్ అధ్యాపకుడు లింగా
తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో చేరాలంటే ‘దోస్త్' కట్టాల్సిందే. డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లలో పారదర్శకతకు 2016లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ’ (దోస్త్�
Degree Admissions | రాష్ట్రంలో డిగ్రీ విద్యలో ప్రభుత్వ అటానమస్ కాలేజీలదే హవాగా సాగుతున్నది. ఈ కాలేజీల్లోనే అత్యధికంగా విద్యార్థులు చేరారు. సీట్లు కూడా ఈ కాలేజీల్లోనే అధికంగా నిండుతున్నాయి. 2024-25 విద్యా సంవత్సరంలో రా
DOST | రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం దోస్త్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఆన్లైన్లో రూ. 200 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునేందు�
DOST | రాష్ట్రంలో వర్షాలు, వరదల నేపథ్యంలో డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) స్పెషల్ డ్రైవ్ అడ్మిషన్స్ షెడ్యూల్లో అధికారులు మార్పులు చేశారు.
DOST | రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం దోస్త్ కౌన్సెలింగ్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఫేజ్-3 రిజిస్ట్రేషన్స్కు ఉన్నత విద్యామండలి అవకాశం కల్ప�
DOST | డిగ్రీలో ప్రవేశాలకు సంబంధించిన దోస్త్ కౌన్సెలింగ్ గడువును పొడిగించారు. దోస్త్ ఫస్ట్ ఫేజ్లో సీట్లు పొందిన వారు సెల్ఫ్ రిపోర్టింగ్కు గడువు పెంచారు.