DOST | రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం దోస్త్ కౌన్సెలింగ్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఫేజ్-3 రిజిస్ట్రేషన్స్కు ఉన్నత విద్యామండలి అవకాశం కల్ప�
DOST | డిగ్రీలో ప్రవేశాలకు సంబంధించిన దోస్త్ కౌన్సెలింగ్ గడువును పొడిగించారు. దోస్త్ ఫస్ట్ ఫేజ్లో సీట్లు పొందిన వారు సెల్ఫ్ రిపోర్టింగ్కు గడువు పెంచారు.
DOST | డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మొదటి విడత సీట్లను గురువారం మధ్యాహ్నం 3 గంటలకు కేటాయించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి ఫేజ్-1లో 76,290 మ�
DOST | రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. దోస్త్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఈ నెల 6వ తేదీన జరగనుంది.
: ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. రూ.200 ఫీజు చెల్లించి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ (DOST-2024) నోటిఫికేషన్ను (DOST Notification) ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.
DOST | తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల పరిధిల్లోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం మూడు విడతల్లో అడ్మిషన్ల ప్ర�
డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు అధికారులు మరో అవకాశం కల్పించారు. ఇప్పటివరకు ప్రవేశాలు పొందని వారి కోసం 7 నుం చి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ దేశంలో 8వ పెద్ద రాష్ట్రం మన తెలంగాణ. ఉన్నత విద్యలో తెలంగాణ అత్యుత్తమ ప్రతిభను సాధిస్తున్నది. విద్యారంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా బీఎస్సీ డిగ్రీలో ప్రవేశపెట్టిన నాలుగేండ్ల కంప్యూటర్ సైన్స్ కోర్సుకు తీవ్ర డిమాండ్ నెలకొన్నది. తొలిసారిగా 14 కాలేజీల్లో 60 సీట్ల చొప్పున ఈ కోర్సును ప్రవేశపెట్టారు. శుక్రవారం �
DOST | హైదరాబాద్ : రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి దోస్త్ మొదటి విడుత సీట్ల కేటాయింపు చేశారు. మొదటి విడుతలో 73,220 మంది సీట్లు కేటాయించినట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది.
డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మొదటి విడత సీట్లను శుక్రవారం కేటాయిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు సీట్లు కేటాయించి ఆయా వివరాలను అధికారులు మీడియాకు వెల్లడిస్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశానికి రాష్ట్ర ఉన్నత విద్యామండలి దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ జారీచేసింది. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మంగళవ�
DOST Admission 2023 | డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ నేటి నుంచే మొదలుకాబోతున్నది. అందుకు ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ’ నోటిఫికేషన్ను ఇప్పటికే విడుదల చేసిన రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, ఈ నెల 16 నుంచి జూన�
రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఇందుకు వీలుగా డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్)2023 నోటిఫికేషన్ను గురువారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, కళ�