గాజాను స్వాధీనం చేసుకునే దిశగా అమెరికా అడుగులు వేస్తున్నది. ఇజ్రాయెల్ దాడులతో పూర్తిగా ధ్వంసమైన గాజా నుంచి పాలస్తీనియన్లను లిబియాకు (Palestinians To Libya)తరలించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం కసరత�
డాలర్ డ్రీమ్స్తో అమెరికాలో అడుగుపెట్టిన ఎన్నారైలకు ట్రంప్ చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే ఓ వైపు వీసా నిబంధనలు కఠినతరం చేయగా, మరోవైపు జన్మతః పౌరసత్వం రద్దు, ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అక్రమ వలసదా�
టెక్నాలజీ దిగ్గజం యాపిల్ను అమెరికాకు తెచ్చేందుకు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నం చాలాచాలా ఖరీదైనదిగానే కనిపిస్తున్నది. అవును మరి.. ట్రంప్ పుణ్యమాని యాపిల్కు ‘మేక్ ఇన్ యూఎస్'
భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తామే మధ్యవర్తిత్వం చేశామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం పునరుద్ఘాటించమే కాక, అది అతి పెద్ద విజయంగా అభివర్ణించారు. గల్ఫ్ పర్యటన అనంతరం వా�
Donald Trump | భారత్ మీద అమెరికా కక్ష కట్టినట్టు కనిపిస్తున్నది. ఆ దేశ అధ్యక్షుడి నిర్ణయాలను గమనిస్తే ఇదే అనుమానం కలుగుతుంది. వాణిజ్యం నిలిపివేస్తానని హెచ్చరించి భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణకు తానే ఒప్పించ�
Donald Trump | ఖతార్ వేదికగా భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన అక్కసు వెళ్లగక్కారు. భారత్లో యాపిల్ సంస్థను విస్తరించొద్దని ఆ సంస్థ సీఈవో (Apple CEO) టిమ్ కుక్ (Tim Cook)కు సూచించారు
Donald Trump | వాణిజ్య ఒప్పందంపై భారత్-అమెరికా దేశాల మధ్య జోరుగా చర్చలు జరుగుతున్న వేళ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన ప్రకటన చేశారు. అమెరికాకు భారత్ ఓ ఆఫర్ ఇచ్చిందని తెలిపారు.
పాకిస్థాన్తో సాయుధ ఘర్షణలో భారత సైన్యానిది స్పష్టంగా పైచేయి అయిన దశలో కాల్పుల విరమణకు ప్రధాన మంత్రి మోదీ ఎందుకు అంగీకరించారన్నది ఇప్పుడు అందరూ వేస్తున్న ప్రశ్న. విశేషం ఏమంటే అందుకు గల కారణాలనైనా ఎవరూ �
స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పెద్దలు అంటారు. దేశాల విషయంలో స్నేహాలు మరింత జాగ్రత్తగా, ఆచితూచి చేయాల్సి ఉంటుంది. నేతల మధ్య స్నేహాలు ముఖ్యమైనవే. కానీ, జాతీయ ప్రయోజనాలే అంతిమమైనవిగా నిలుస్తాయనడంలో సం
భారత్- పాక్ కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుగా ప్రకటన చేయడంపై సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇరుదేశాల మధ్య మూడో దేశం మధ్యవర్తిత్వం అనవసరమని తెలిప�
చరిత్రలోనే తొలిసారిగా విమానాల తయారీ సంస్థ బోయింగ్ అతిపెద్ద ఆర్డర్ను పొందింది. 200 బిలియన్ డాలర్ల (సుమారు రూ.17 లక్షల కోట్లు)తో 160 విమానాల కొనుగోలుకు బోయింగ్కు ఖతార్ ఎయిర్వేస్ ఆర్డర్ను ఇచ్చిందని అమెర�
Donald Trump | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య కాల్పుల విరమణకు తానే కారణమని అమెరికా అధ్యక్షుడు (USA President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి వ్యాఖ్యానించారు.