కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ సొంత పార్టీకి గుడ్బై చెప్పనున్నారా? అంటే తాజా పరిణామాలు అవుననే చెప్తున్నాయి. పార్టీ అధిష్ఠానం తీరుపై అసంతృప్తితో ఉన్న థరూర్ మంగళవారం కేంద్ర ప్రభుత్వంపై ప్�
కాదేదీ చోరీకి అనర్హం అన్న విషయాన్ని రుజువు చేస్తూ యూకేలోని బ్లెన్హీమ్ ప్యాలెస్లో రూ.52 కోట్ల విలువైన 18 క్యారట్ల బంగారు టాయిలెట్ను కొందరు చోరులు ఐదు నిమిషాల్లో అపహరించారు. 2019కు చెందిన ఈ కేసును బ్రిటన్�
స్టాక్ మార్కెట్ల పతనం నిరవధికంగా కొనసాగుతూనే ఉన్నది. నిన్నటి సోమవారం మరో ‘బ్లాక్ మండే’ నమోదైంది. నిజానికి గత వారం రోజులుగా షేర్ మార్కెట్ నేల చూపులు చూస్తూనే ఉన్నది.
ఒహియో గవర్నర్ పదవికి జరుగుతున్న ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని భారతీయ అమెరికన్, పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి ప్రకటించారు.
కెనడా ప్రభుత్వం వలసదారుల నిబంధనల్లో భారీ మార్పులు తీసుకొచ్చింది. ఇమ్మిగ్రేషన్ అండ్ రెఫ్యూజీ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ పేరుతో రూపొందించిన ఈ నిబంధనలు జనవరి 31 నుంచి అమల్లోకి వచ్చాయి. వీటి ద్వారా బోర్�
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీని అవినీతి కేసు నుంచి కాపాడడం కోసమే ప్రధాని నరేంద్రమోదీ అమెరికాలో పర్యటించారని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ఆరోపించారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, �
USAID | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2 వేల మంది యూఎస్ ఎయిడ్ ఉద్యోగులపై (USAID workers) వేటు వేశారు.
భారత్కు 21 మిలియన్ డాలర్ల సహాయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తీవ్ర ఆరోపణలు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. భారత్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు 21 మిలియన్ డాలర్ల (సుమారు రూ.182 కోట్లు) సహా�
భారత్, చైనా వంటి దేశాలపై త్వరలో ప్రతీకార సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. అమెరికా వస్తువులపై ఆ దేశాలు ఎంత సుంకాన్ని విధిస్తాయో తాము కూడా అంతే సుంకాన్ని విధిస�
భారతీయ అమెరికన్ కాష్ పటేల్ భగవద్గీతపై ప్రమాణం చేసి నూతన ఎఫ్బీఐ డైరెక్టర్ పదవీ బాధ్యతల్ని చేపట్టారు. అమెరికాలో అత్యంత కీలకమైన దర్యాప్తు సంస్థకు ఓ భారతీయ అమెరికన్ డైరెక్టర్ కావటం ఇదే మొదటిసారి.
అమెరికాకు చెందిన అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ (FBI) నూతన డైరెక్టర్గా భారతీయ అమెరికన్ కాష్ పటేల్ (Kash Patel) ప్రమాణ స్వీకారం చేశారు. తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానంటూ భగవద్గీతపై ప్రమాణం చేశారు.