గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు మెజారిటీ ట్రేడింగ్ సెషన్లలో లాభాలనే అందుకుని రికార్డు స్థాయిల్లో కదలాడాయి. అయితే ఆఖర్లో మదుపరులు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో సూచీలు ఆల్టైమ్ హైల్లో స్థిరపడలేకపోయాయ
గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులకు లోనైనా లాభాలనే అందుకున్నాయి. మదుపరులు అంతకుముందు వారంలాగే అమ్మకాలు, కొనుగోళ్ల మధ్య ఊగిసలాడారు. అయితే చివరకు పెట్టుబడులకే మొగ్గారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. ధరల సూచీ తగ్గుముఖం పట్టడంతో వచ్చే సమీక్షలోనే రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటంతో మదుపరుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది.
గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకుల నడుమ భారీ లాభాలనే అందుకున్నాయి. లోక్సభ ఎన్నికల ఎగ్జిట్పోల్స్, ఫలితాల ప్రభావం ట్రేడింగ్పై ప్రస్ఫుటంగా కనిపించింది. మదుపరులు అమ్మకాలు, కొనుగోళ్ల మధ్�
పడిలేచిన కెరటంలా దూసుకుపోతున్నాయి దేశీయ స్టాక్ మార్కెట్లు. వరుసగా రెండోరోజు గురువారం కూడా సూచీలు భారీగా లాభపడ్డాయి. ఎన్డీఏ కూటమి సులువుగా అధికారం చేపట్టే అవకాశాలుండటంతో మదుపరులు ఎగబడి కొనుగోళ్లు జర�
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో పరుగులు పెట్టాయి. ఉదయం ప్రారంభమైన దగ్గర్నుంచి మధ్యాహ్నం ముగిసేదాకా సూచీలు ఫుల్ జోష్ను కనబర్చాయి. శనివారం చివరి విడుత పోలింగ్ ముగిశాక విడుదలైన ఎగ్జిట్
గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలనే చవిచూశాయి. లోక్సభ ఎన్నికల భయాల నడుమ మదుపరులు లాభాల స్వీకరణకే పెద్దపీట వేశారు. దీంతో అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధ�
ఈసారి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది?.. బీజేపీ మళ్లీ సొంతంగా మెజారిటీ సీట్లను గెల్చుకుంటుందా?.. లేదా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మద్దతుతో మూడోసారి గద్దెనెక్కుతుందా?.. లేక కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండ
తీవ్ర ఒడిదొడుకుల నడుమ దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాలను చవిచూశాయి. ఉదయం ఆరంభం నుంచే లాభాల్లో పరుగులు పెట్టిన సూచీలు.. మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలను చేరాయి.
గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను అందుకున్నాయి. ఆటుపోట్ల నడుమ మదుపరులు పెట్టుబడులకే మొగ్గారు. దీంతో అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. కేంద్ర ప్రభుత్వానికి బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన రూ.2.11 లక్షల కోట్ల మెగా డివిడెండ్.. మదుపరుల్లో కొత్త ఉత్సాహాన
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 253.31 పాయింట్లు ఎగబాకి 73,917.03 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 62.25 పాయింట్లు అందుకొని 22,466.10 �
గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే సాగాయి. కేవలం చివరిరోజే లాభాలతో సరిపెట్టుకున్నాయి. ఓవరాల్గా మదుపరులు.. లాభాల స్వీకరణకే మొగ్గు చూపారు. దీంతో అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎ�
దేశీయ స్టాక్ మార్కెట్లలో లోక్సభ ఎన్నికల టెన్షన్ కనిపిస్తున్నది. అనిశ్చిత వాతావరణం ఆవరించడంతో మదుపరులు అమ్మకాల ఒత్తిడిలో పడిపోయారు. గురువారం ఉదయం ఆరంభం నుంచీ దిగజారుతున్న స్టాక్ మార్కెట్లు.. సమయం గ�
గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు పడుతూలేస్తూ సాగాయి. ఆఖరి రోజున భారీ నష్టాల కారణంగా స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. ఓవరాల్గా మదుపరులు.. అమ్మకాలు, కొనుగోళ్ల మధ్య ఊగిసలాడారు.