Prithvi Shaw : భారత క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) ఈసారి దేశవాళీ క్రికెట్లో కొత్త జట్టుకు ఆడనున్నాడు. ఈమధ్యే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అందుకున్న షా ముంబైతో సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకున్న షా సోమవారం మహారాష్ట్ర (Maharashtra)
MCA : ముంబై క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధిలో దిగ్గజ క్రికెటర్లను భాగస్వామ్యులను చేసింది. మాజీ ప్లేయర్లు దిలీప్ వెంగ్సర్కార్ (Dilip Vengsarkar), డయానా ఎడుజీ (Diana Edulji)
Priyank Panchal : దేశవాళీ క్రికెట్లో మరో క్రికెటర్ శకం ముగిసింది. విధ్వంసక ఆటగాడిగా పేరొందిన గుజరాత్ మాజీ కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ (Priyank Panchal) వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నానని వె�
Yashasvi Jaiswal : ఐపీఎల్ 18వ సీజన్లో దంచికొడుతున్న యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) యూటర్న్ తీసుకున్నాడు. వచ్చే సీజన్ నుంచి గోవా (Goa)కు ఆడాలనుకున్న అతడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.
Suryakumar Yadav : ముంబైని వీడి గోవాకు సూర్యకుమార్ వెళ్తున్నట్టు వస్తున్న వార్తలను ముంబై క్రికెట్ సంఘం కొట్టిపారేసింది. దేశవాళీ క్రికెట్లో ముంబై తరపునే సూర్య ఆడనున్నట్లు ఎంసీఏ అధికారి ఒకరు స్పష్టం �
Virat Kohli | భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మళ్లీ రంజీల్లోకి దిగబోతున్నాడు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత రంజీ ట్రోఫీ (Ranji Trophy)లో తొలి మ్యాచ్ను ఆడనున్నాడు. ఈ నెల 30న రైల్వేస్తో జరిగే ఢిల్లీ మ్యాచ్ (Delhi Ma
Rohit Sharma | రంజీ ట్రోఫీలో ఆడుతారా? అన్న ప్రశ్నకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఇటీవల వరుస సిరీస్లో ఓటమి నేపథ్యంలో ప్రతి క్రికెటర్ రంజీల్లో ఆడాలని బీసీసీఐ స్పష్టం చేసింది. ముంబయిలో నిర్వహించ�
దేశవాళీ క్రికెట్లో ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ టైటిల్ పోరుకు వేళైంది. సీజన్ ఆసాంతం అత్యుత్తమ ప్రదర్శనలతో ఫైనల్ చేరిన కర్నాటక, విదర్భ తుది పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ సీజన్లో అంచనాలకు �
Virat Kohli | రంజీ ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్కు ఢిల్లీ 22 మంది సభ్యులతో ప్రాబుల్స్ను ప్రకటించింది. ఇందులో టీమిండియా స్టార్ ప్లేయర్ కోహ్లీ పేరు సైతం ఉన్నది. ఈ నెల 23న రాజ్కోట్లో జరుగనున్న ఈ మ్యాచ
Yuvraj Singh | ఫామ్లో లేని ఆటగాళ్లు ఏ ఎత్తులో ఉన్నా.. దేశవాళీ క్రికెట్ ఆడాలని భారత మాజీ బ్యాట్స్మెన్ యువరాజ్ సింగ్ సూచించాడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. విరా
ఇటీవల పేలవ ఫామ్తో తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దేశవాళీలో ఆడాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. సుమారు పదేండ్లుగా దేశవాళీ వైపు కన్నెత్తి చూడ�
Team India | ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్లో టీమిండియా ఓటమి పాలైంది. సిరీస్లో భారత బ్యాటింగ్ లైనప్పై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకునే అవకా
Western Australia : వెస్ట్రన్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ కుప్పకూలిన తీరు .. ఇంటర్నెట్లో హాట్టాపిక్గా మారింది. ఓ దశలో 52/2 గా ఉన్న ఆ జట్టు.. ఆ తర్వాత 53 రన్స్కే నిష్క్రమించింది. ఒక రన్కే 8 వికెట్లు కోల్పోయి�
BCCI : రంజీలపై ఫోకస్ పెట్టిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ లీగ్స్లో మెరిసిన హీరోలకు ప్రైజ్మనీ(Prize Money) ఇచ్చేందుకు సిద్దమైంది. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'(Player Of The Match), 'ప�