వినూత్న ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు సాధ్యమని సెయింట్ టెక్నాలజీస్ ఫౌండర్, చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం అనంతసాగర్ శివారులోని ఎస్సార్ విశ్వవిద్యాలయంలో చైర్
డిపార్ట్మెంట్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ విభాగంలో పరిశోధన విద్యార్థి గుండా గౌతమ్కృష్ణ తేజకు తెలంగాణ విశ్వవిద్యాలయం డాక్టరేట్ (పీహెచ్డీ) ప్రదానం చేసింది. డెహ్రాడూన్లోని ఇండియన్ ఇనిస్ట్టిట్యూట్�
ఎనభై ఏండ్లు దాటాయంటే దాదాపుగా కాటికి కాళ్లు చాపుకొనే వయసు. ఇంత వృద్ధాప్యంలోనూ కొంతమంది అద్భుతాలు చేస్తుంటారు. అమెరికాకు చెందిన ఎనభై మూడేండ్ల మేరీ ఎ. ఫౌలర్ అలాంటివారే.
Ram Charan | టాలీవుడ్ అగ్ర హీరో రామ్చరణ్ (Ram Charan)కు మరో అరుదైన గౌరవం దక్కింది. చెన్నై (Chennai)కి చెందిన వేల్స్ యూనివర్సిటీ (Vels University) చరణ్కు గౌరవ డాక్టరేట్ (doctorate) ప్రకటించింది.
కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాస్రావుకు ప్రతిష్టాత్మక డీ లీట్ లభించింది. ఛత్తీస్గఢ్లోని షహీద్ మహేంద్ర కర్మ వర్సిటీ (బస్తర్) గౌరవ డాక్టరేట్ను అందజేసింది.
గ్రామీణ ఉపాధి హామీ పథకం నిర్వహణ, అమలు తీరుపై పరిశోధనకు బీఆర్ఎస్ యువజన విభాగం నేత నేవూరి ధర్మేందర్రెడ్డికి ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ను ప్రకటించింది.
Mano | తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతోపాటు తులు, కొంకణి, అస్సామీ భాషల్లో పాటలు పాడి సంగీత ప్రపంచంలో తనకంటూ స్పెషల్ రికార్డును క్రియేట్ చేశారు సింగర్ మనో (Mano). దశాబ్దాలుగా అన్ని భాషల ప్రేక్షకులను తన పాటలత�
నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల(ఎన్జీ)లో రాజనీతి శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న యాదగిరికి ఉస్మానియా యూని వర్సిటీ డాక్టరేట్(పీహెచ్డీ) అందజేశారు.
భారత దివ్యాంగుల క్రికెట్ కెప్టెన్ ధీరావత్ మహేశ్నాయక్కు తగిన గుర్తింపు లభించింది. గత కొన్నేండ్లుగా అద్భుత ప్రదర్శన కనబరుస్తూ జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న మహేశ్కు సౌత్ వెస్ట్రన్ అమెర
విద్యార్థులంతా ఉత్తరాలు రాయాలని, పుస్తకాలు చదవాలని సుప్రీంకోర్టు ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఉద్బోధించారు. ఉత్తరాలు రాస్తే మీలో ఉన్న కవులు బయటకు వస్తారని సూచించారు. ఏ హోదాలో ఉన్నా.. ఎంత ఉన్నతస�