నేడు గీతం స్నాతకోత్సవంలో ప్రదానంహైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ ఎండీ కృష్ణప్రసాద్ చిగురుపాటికి గీతం యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇవ్వనున్నది. హైదరాబ
తెలుగు భాష ఆ యువతి శ్వాస. ఆమెకు పోతన పద్యమంటే ప్రేమ. కాళోజీ కవిత్వమంటే మక్కువ. తెలంగాణ రచయిత్రుల వచనమంటే ప్రత్యేక అభిమానం. ఆ అక్షరానుబంధమే, నవలా సాహిత్యంపై పరిశోధనకు ప్రోత్సహించింది. తెలంగాణ రాష్ట్రంలో తె