భారత్లో 25 ఏండ్ల క్రితం మొట్టమొదటి ‘చైల్డ్ లివర్ ట్రాన్స్ప్లాంట్' జరిగింది. 20 నెలల చిన్న పిల్లాడికి చేసిన ‘కాలేయ మార్పిడి’ శస్త్ర చికిత్స సక్సెస్ అవ్వటం న్యూఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో దవాఖాన వైద�
gangster beaten to death by doctor | చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన గ్యాంగ్సర్ట్ గొడవకు దిగాడు. ఈ నేపథ్యంలో డాక్టర్, ఆసుపత్రి సిబ్బంది కలిసి అతడ్ని కొట్టి చంపారు. (gangster beaten to death by doctor) దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన గ్యాంగ్స్టర్ అనుచ
Infants Dies | ఏసీ వేసుకుని డాక్టర్ నిద్రించడంతో.. ఓ ఇద్దరు నవజాత శిశువులు మృతి చెందారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని శామ్లి జిల్లాలో ఆదివారం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
Delivery boy robs doctor | పేషెంట్ మాదిరిగా చికిత్స కోసం వచ్చిన ఫుడ్ డెలివరీ బాయ్, కత్తితో బెదిరించి డాక్టర్ను దోచుకున్నాడు. (Delivery boy robs doctor) అయితే తనను క్షమించాలంటూ ఒక నోట్ను అక్కడ ఉంచి పారిపోయాడు. నిందితుడైన యువకుడ్ని ప
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం ద్వారా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పేద విద్యార్థులకు సైతం వైద్య విద్య చేరువైంది. జిల్లాలోని గణపురం మండలానికి చెందిన ఓ నిరుపేద విద్యార్థికి మెడ
ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి, ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల కలను సాకారం చేశారు. గతేడాది నవంబర్ 15న ఉమ్మడి జిల్లాలో జగిత్యాల, రామగుండం కాలేజీలను ప్రారంభించారు.
‘యాక్చువల్లీ, ఐ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్.. బట్ యాక్టరయ్యాను’ కథానాయికల కామన్ డైలాగ్ ఇది. ఈ పంచ్కుల చిలక మాత్రం ముందుగా డాక్టర్ అయింది. ఆ తర్వాతే యాక్టర్గా తన జర్నీ మొదలుపెట్టింది. ఇండస్ట్రీలోకి వచ�
Hyderabad | ఎస్బీఐ క్రెడిట్ కార్డుకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరిస్తామంటూ ఓ వైద్యురాలిని నమ్మించిన సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా
Doctor Gets Fake Note | ఒక రోగి ఏకంగా డాక్టర్ను మోసగించాడు. కన్సల్టేషన్ ఫీజు కింద రూ.500 నకిలీ నోటు ఇచ్చాడు (Doctor Gets Fake Note). అనంతరం ఆ నకిలీ నోటును గుర్తించిన ఆ డాక్టర్, ఆ పేషంట్ తనను మోసగించాడని తెలుసుకున్నారు. అయితే ఈ మోసానిక
మహిళలకు కుటుంబ నియంత్రణ చికిత్స చేయాల్సి ఉన్నప్పటికి దాన్ని పట్టించుకోని ఓ డాక్టర్ మద్యం మత్తులో ఆపరేషన్ థియేటర్లో పడి ఉన్న ఘటన కర్ణాటకలోని చిక్మగళూరులో గురువారం జరిగింది. దీంతో రోగుల బంధువులు డాక
మనీషా షా.. వృత్తిరీత్యా వైద్యురాలు. ప్రవృత్తి రీత్యా ఫుట్బాల్ ప్రేమికురాలు. వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి మైదానాన్ని మించిన మార్గం లేదని ఆమె బలంగా నమ్మారు. అందుకే, అహ్మదాబాద్ బస్తీ పిల్లలకోసం ‘కహా