‘ఆ పిల్లలు ప్రత్యేకం. మిగిలినవారితో పోల్చకండి. ఆ పిల్లలు ఆణిముత్యాలు. ఇష్టమైన రంగంలో సానబెట్టండి. ఆ పిల్లలు బంగారాలు. చిన్నచూపు చూడకండి’ అని పిలుపునిస్తున్నారు ‘మార్గిక’ వ్యవస్థాపకురాలు డాక్టర్ నీనా ర�
పల్లె ప్రజలకు ఇంటి వద్దే నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా అందించాలనే ఇద్దరు ఎన్నారైల సంకల్పం సత్ఫలితాలను ఇస్తున్నది. నారాయణపేట జిల్లాలో చేపట్టిన ‘మన ఊరికి.. మన ఆరోగ్య వాహిని’ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస
ఆమె.. ఆమె కాదు. కానీ, తనకంటూ ఓ గుర్తింపును ఆశించింది. సాధారణ మనిషిలా బతకాలనుకుంది. కానీ, సమాజం తీవ్ర వివక్ష చూపడం ఆమెను కదిలించింది. బాధపెట్టింది. చివరికి, తాను చదువుకున్న చదువునే ఉపాధి మార్గంగా మార్చుకున్న�
MLC Kavitha | చదువుల తల్లి హారికకు ఎమ్మెల్సీ కవిత భరోసా ఇచ్చారు. యూట్యూబ్ ద్వారా క్లాసులు విని ఎంబీబీఎస్ సీటు సాధించిన నిజామాబాద్ జిల్లా లోని నాందేవ్గూడకు చెందిన హారికకు అండగా
మహారాష్ర్టాలోని యావత్మాల్ జిల్లాకు చెందిన వైద్యురాలు బర్నోట సురేఖ (46) రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఎస్ఐ సంతోషం రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. యావత్మాల్కు చెందిన వైద్యురాలు సురేఖ, భర్త ఫియుష్తో �
Contact Lense: కళ్లద్దాలకు బదులుగా వాడే కాంటాక్ట్ లెన్సుల గురించి మనకు తెలిసిందే. ఈ మధ్య కాలంలో వాటి వాడటం విపరీతంగా పెరిగిపోయింది. కంటి సమస్యలు ఉన్నవారు.. అద్దాలతో తమ అందం పాడవుతుందని భావించేవారు కాంటాక్ట్ లెన
Hyderabad Couple | ఆ జంటకు పెళ్లయి ఆరేళ్లయింది. ఎన్ని రకాల మందులు తీసుకున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా పిల్లలు మాత్రం పుట్టలేదు. దానికితోడు శారీరకంగా కలిసిన ప్రతిసారీ ఆ భార్యకు ఒళ్లంతా దురదలు, దద్దుర్లు, జ్వరం, దగ్గు �
అమెరికాలో జరిగే అంతర్జాతీయ సదస్సుకు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అప్పరాజుపల్లికి చెందిన డాక్టర్ ధరావత్ మోహన్ భారత్ తరఫున హాజరు కానున్నారు. ఈ నెల 5 నుంచి 8 వరకు అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సి
Jodhpur | మానవత్వంతో ఉండాల్సిన ఓ డాక్టర్ అమానవీయంగా వ్యవహరించారు. తన ఇంటివద్ద ఉండే వీధి కుక్కను తన కారుకు కట్టేసి ఊరంతా తిప్పాడు. కారువెంట పరిగెత్తలేకపోయిన ఆ మూగజీవి చిత్రహింస
బెంగళూరు ట్రాఫిక్ సమస్యకు, ఓ వైద్యునికి వృత్తి పట్ల గల అంకితభావానికి అద్దం పట్టే ఘటన ఇది. సర్జాపూర్లోని మణిపాల్ హాస్పిటల్లో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అయిన డాక్టర్ గోవింద్ నందకుమార్ గత 30న అర్జెంట్�
శస్త్రచికిత్సలు పేషెంట్ల జీవితాలను మార్చేస్తాయి. అవి టైం ప్రకారం జరగకపోతే ప్రాణాల మీదకు వస్తుంది. ఈ విషయం ఆ డాక్టర్కు స్పష్టంగా తెలుసు. అందుకే తను ట్రాఫిక్లో ఇరుక్కుపోయి కూర్చుంటే ఫలితం ఏదీ ఉండదని అర్
ప్రభుత్వ వైద్యరంగం కొత్త పుంతలు తొక్కుతున్నది. సాంకేతికత తోడుగా నవీకరణ వైపు అడుగులు వేస్తున్నది. ఇందుకు నిదర్శనమే టెలీ మెడిసిన్. కరోనా విపత్కర పరిస్థితుల్లో అందుబాటులోకి వచ్చిన టెలీమెడిసిన్ సేవలు గ్
మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయానికి రూ.33 లక్షల విలువైన బంగారు కిరీటాన్ని హైదరాబాద్కు చెందిన వైద్యుడు మంద రామకృష్ణ బహూకరించారు. 707 గ్రాముల బంగారు కిరీటంలో 35 గ్రాముల అమెరికన్ డైమండ్లు పొదిగి ఉన్నట్ట�