రాజస్థాన్కు చెందిన దంపతులు సంతానలేమితో బాధపడుతూ టెక్నాలజీని నమ్ముకుని సృష్టి సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆశ్రయించారు. వారు చెప్పిన మాటకల్లా తలూపారు. చివరికి రూ.30 లక్షలు డీల్ కుదిరింది.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ వద్ద శనివారం కూడా సహాయక చర్యలు కొనసాగాయి. మృతుల అవయవాలు కనుక్కునేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాద స్థలం లో తవ్వకాలు జ
Air India plane crash | ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన చివరి మృతుడ్ని కూడా డీఎన్ఏ పరీక్ష ద్వారా గుర్తించారు. మృతదేహాన్ని బాధిత కుటుంబానికి అప్పగించారు. దీంతో ఈ విమాన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 260గా అధికారి�
Vijay Rupani | అహ్మదాబాద్ (Ahmedabad) లో మూడు రోజుల క్రితం జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుజరాత్ (Gujarat) మాజీ ముఖ్యమంత్రి (Former CM) విజయ్ రూపానీ (Vijay Rupani) మృతదేహాన్ని గుర్తించారు.
గుజరాత్ కాంగ్రెస్లోని కొందరు నాయకులు బీజేపీతో కుమ్మక్కయ్యారని, అవసరమైతే 20, 30 మంది నాయకులను ఏరిపారేయాలంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల పిలుపునిచ్చిన నేపథ్యంలో రాజస్థాన్లోని కాంగ్రెస్ కార�
తన తండ్రి ఎవరో నిజాన్ని బయటపెట్టాలంటే డీఎన్ఏ టెస్టుకు అనుమతించాలంటూ ఓ కొడుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తనకు పుట్టని బిడ్డకు ఆర్థిక సాయం ఎలా చేస్తానంటూ ఆ ఇద్దరు తండ్రులు న్యాయస్థానం ముందు వాపోయారు.
DNA test | ఆ దంపతుల కాపురం హాయిగా సాగుతోంది. టీనేజ్లో ఉన్న కూతురు బాగోగులు చూసుకుంటూ వారు హాయిగా కాలం గడుపుతున్నారు. ఈ క్రమంలో బిడ్డ మరీ అందంగా ఉండటం తండ్రిలో సందేహానికి తెరలేపింది. ఆమె తన కూతురు కాదేమోనన్న అన�
లైంగిక దాడి కేసుల విచారణలో కీలకమైన డీఎన్ఏ పరీక్షను కేవలం 45 నిమిషాల్లోనే జరిపే కొత్త ఫోరెన్సిక్ సాంకేతికతను పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీని ద్వారా అధునాతన ల్యాబ్ సదుపాయం అవసరం లేకుండానే డీఎన్ఏ పరీ
Vijay Sai Reddy | వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయ్సాయిరెడ్డి (Vijay Sai Reddy) పై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి (Shanti) భర్త మదన్ మోహన్ మానిపట్టి (Madhan Mohan Manipatty) మరోసారి తీవ్
DNA test for tribals | గిరిజనులను హిందువులుగా నిర్ధారించేందుకు డీఎన్ఏ పరీక్ష చేయిస్తామని బీజేపీ మంత్రి అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. కాంగ్రెస్, ఆదివాసీ పార్టీలు ఆయనపై మండిపడ్డాయి. బీజేపీ మంత్ర�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహారాష్ట్రలోని పుణె యాక్సిడెంట్ కేసులో హైడ్రామా నడుస్తున్నది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మైనర్ను తప్పించేందుకు అతని తండ్రి అడ్డదారులు తొక్కుతున్నాడు. కేసులో తమ కుమా�
షాలిని కేడియా.. ముంబైకి చెందిన ఆరోగ్య ఉద్యమకారిణి. ఫ్రాజల్ ఎక్స్ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకురాలు. తనో ఏకవ్యక్తి సైన్యం. నివాస సముదాయాల దగ్గరికి వెళ్లి.. మైకు పట్టుకుని నిలబడతారు.
మహారాష్ట్రలో శనివారం జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతిచెందిన 24 మందికి ఆదివారం సామూహిక దహన సంస్కారాలు నిర్వహించారు. మొత్తం 25 మంది మృతుల్లో ఒకరి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
Actor Al Pacino | నూర్ గర్భవతి అని తెలిసిన వెంటనే నూర్కు, అల్ పాసినోకు మధ్య చాలా తతంగమే నడిచిందట. అల్ పాసినో తనకు పిల్లలు పుట్టే సామర్థ్యం ఉందా..? అని అనుమానం వ్యక్తం చేశాడట.