కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మరో ఇద్దరు సీనియర్ మంత్రుల కార్యాలయాలలో అవినీతి విలయతాండవం చేస్తోందని కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం(కేఎస్సీఏ) గురువారం సంచలన ఆరోపణలు ఆరోపించింది. బీజేపీ �
కర్ణాటక కాంగ్రెస్లో మరో వివాదం రాజుకుంది. కర్ణాటక పీసీసీ అధ్యక్ష పదవిని వీడేందుకు డీకే శివకుమార్ ససేమిరా అన్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానానికి ఆయన తేల్చిచెప్పినట్టు సమాచారం. రెండు
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ప్రజలపై మరో భారం పడనుంది. బెంగళూరు నీటి సరఫరా, సీవరేజ్ బోర్డు(బీడ్ల్యూస్ఎస్బీ) నగరంలో మంచినీటి చార్జీని లీటరుకు ఒక పైసా చొప్పున పెంచే అవకాశం ఉందని డిప్యూటీ సీఎం శివకుమార్ �
మతపరమైన రిజర్వేషన్లను కల్పించడం కోసం రాజ్యాంగాన్ని మారుస్తామంటూ వ్యాఖ్యానించి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాజకీయ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ఒక కార్యక్రమంలో శివకుమార్ మాట్లాడుతూ ‘మంచ�
ర్ణాటక అధికార పార్టీ కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం స్పందించారు. కలిసికట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమ�
కర్ణాటకలో నాయకత్వం మార్పుపై జోరుగా ఊహాగానాలు సాగుతున్న తరుణంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంగళవారం నాడిక్కడ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలుసుకున్నారు.
బెంగళూరు రోడ్ల సమస్యను దేవుడు కూడా పరిష్కరించలేడని కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ పేర్కొన్నారు. గురువారం బెంగళూరులో ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నగరంలో రోడ్లు, ట్రాఫిక్ దుస్థితిపై ఆయన స్పం�
DK Shivakumar | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) స్పందించారు.
కర్ణాటక కాంగ్రెస్లో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. సీఎం పదవిని డీకే శివకుమార్కు అందకుండా చేయడానికి సీఎం సిద్ధరామయ్య వర్గం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
కర్ణాటక ప్రజలపై మరో బాదుడుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. బెంగళూరు వాటర్ బోర్డు ప్రతి ఏడాది వెయ్యి కోట్ల నష్టాన్ని ఎదుర్కొంటున్నదని, ఈ క్రమంలో నీటి చార్జీల పెంపు తప్పనిసరని రాష్ట్ర ఉప ముఖ్యమ�
కర్ణాటక రాజకీయాల్లో రోజుకో రచ్చ మొదలవుతున్నది. ఇంతకాలం కాంగ్రెస్ నేతల మధ్య కనిపించిన విభేదాలు ఇప్పుడు బీజేపీలోనూ తీవ్రంగా మారాయి. హస్తం పార్టీలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్
కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో మరోసారి కుర్చీలాటకు తెరలేచింది. అక్కడ నాయకత్వ మార్పు చోటుచేసుకునే అవకాశం ఉందని, అయితే ఇది వెంటనే కాకుండా కొద్ది నెలల సమయం తీసుకుంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. �
కర్ణాటక కాంగ్రెస్లో అంతర్గత పోరు జరుగుతున్నట్లు జోరుగా ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో తనను తాను రక్షించుకునేందుకు హోమం నిర్వహించానని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు.