కర్ణాటక కాంగ్రెస్లో మళ్లీ కుర్చీలాట మొదలైనట్టు కనిపిస్తున్నది. కేపీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.
DK Shiva Kumar | కర్ణాటక రాష్ట్రంలో ఇక నుంచి మత రాజీకీయాలు ఉండవని, కేవలం అభివృద్ధి రాజకీయాలే ఉంటాయని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. కర్ణాటకలోని మూడు అసెంబ�
కాంగ్రెస్ ఎన్నికల హామీల గురించి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలను విన్నప్పుడు, ఆయన ఎంత నిజాయితీగా మాట్లాడారో కదా అనిపించవచ్చు. కానీ, తనకు ఎంతమాత్రం నిజాయితీ లేదని రెండు విషయాలను గమనించి�
కర్ణాటక కాంగ్రెస్లో మళ్లీ ముఖ్యమంత్రి పదవిపై కుర్చీలాట మొదలయ్యింది. ఉప ముఖ్యమంత్రి, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ను ముఖ్యమంత్రిని చేసేలా అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆయన వర్గీయులు, ఒక�
కర్ణాటక కాంగ్రెస్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుసగా కేసుల్లో కూరుకుపోతున్నారు. ముడా, వాల్మీకి స్కామ్లు ఆయన ముఖ్యమంత్రి పీఠానికి ఎసరు తెచ్చేలా ఉన్నాయి.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో సామాన్య ప్రజలపై మరో భారం పడనుంది. బెంగళూరులో నల్లా బిల్లులు పెంచాలని సిద్ధరామయ్య సర్కారు భావిస్తున్నది. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి, బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రి డీకే శివకుమా�
DK Shiva Kumar | ముడా కుంభకోణం (MUDA scam) కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka Cm) సిద్ధరామయ్య (Siddaramaiah) పై విచారణకు ఆ రాష్ట్ర గవర్నర్ (Governor) థావర్చంద్ గెహ్లాట్ (ThavarChand Gehlot) అనుమతించడంతో సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తారనే అంచనా�
కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలు.. చివరకు పలువురు మఠాధిపతులు కూడా ఎవరికి వారు వర్గాలుగా విడిపోయారు.
ఐదు గ్యారెంటీల పేరుతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు చుక్కలు చూపిస్తున్నది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, ఇతరత్రా వాటిపై పన్నులను పెంచేసిన సిద్ధరామయ్య ప్రభుత్వం, ప్రజలకు
పక్క రాష్ట్రం ఆంధ్రాలో పోలింగ్ ముగిసింది మొదలు పోస్టల్ బ్యాలెట్లపై జరుగుతున్న రాద్ధాంతం అంతాఇంతా కాదు. చివరకు రాజకీయ పార్టీలు కోర్టుల తలుపులు తట్టాయి. పోస్టల్ బ్యాలెట్లపై కొన్నిచోట్ల గెజిటెడ్ అధి�
తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ (Congress) ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా నూతన ముఖ్యమంత్రి నేడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నది.