రాజస్థాన్లో భారీ వర్షాలు (Heavy Rains)దంచికొడుతున్నాయి. కుండపోత వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో సువాయ్ మాధోపూర్ జిల్లాలోని జడవాటా గ్రామం వద్ద సుర్వాల్ డ్యామ్ పొంగిపోయింది.
Woman Killed Buried | ఒక వ్యక్తి తన కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను చంపిన తర్వాత ఇంటి వద్ద తవ్విన పది అడుగుల గోతిలో కోడలి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. ఆమె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు �
Woman Driver Falls Into Ditch | కారు డ్రైవ్ చేసిన మహిళ దానిని పార్కింగ్ చేసేందుకు ప్రయత్నించింది. అయితే అదుపుతప్పిన కారు 30 అడుగుల ఎత్తు నుంచి దిగువన ఉన్న గుంతలో పడింది. కారు ధ్వంసం కాగా అందులో ఉన్న మహిళ తీవ్రంగా గాయపడింది.
Tragedy | ఇంకుడుగుంతలో పడి మూడేండ్ల బాలుడు మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం యస్వాడ గ్రామంలో చోటుచేసుకున్నది. స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గువ్వ సంధ్య, తిరుపతి దంపతుల కొడుకు సా�
Maharashtra:కాలువలో బస్సు పడడంతో.. అందులో ప్రయాణిస్తున్న 12 మంది మృతిచెందారు. మరో 25 మంది గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని రాయ్గడ్ జిల్లాలో జరిగింది.
Bus Falls | లోయలోకి బస్సు దూసుకెళ్లిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్, రెస్క్యూ, ఐటీబీపీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన డ్రైవర్, ఇతర ప్రయాణికులను లోయ �
Bus accident | బస్సు (Bus accident) వంతెనపై నుంచి కాలువలోకి దూసుకెళ్లింది. కాలువ గట్టు గోడను బలంగా ఢీకొట్టింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో సహాయక చర్�
గుంతలో పడి వ్యక్తి మృతి | జిల్లాలోని కేశంపేట మండలం దేవునిగుడి తండా పంచాయతీలో వాటర్మెన్గా పనిచేస్తున్న రాత్లావత్ గోపాల్ (53) అనే వ్యక్తి నీటి గుంతలో పడి మృతి చెందినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
Crime news | ప్రమాదవశాత్తు గుంతలో పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన చిన్నశంకరంపేటలో బుధవారం చోటు చేసుకుంది. చిన్నశంకరంపేటకు చెందిన కనకయ్య(19) అనే యువకుడు ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి కుంట వద్దకు వెళ్లాడు.