Womens Day | అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సిద్ధార్థ హెచ్పీ గ్యాస్ డీలర్ దుర్గం జానకిరామ్ శనివారం ప్లేటు, గ్లాసులు పంపిణీ చేశారు.
BJP MLA Distributes Swords | అమ్మాయిలను తాకిన దుర్మార్గుల చేతులు నరకాలని బీజేపీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. విజయదశమి సందర్భంగా బాలికలకు కత్తులను ఆయన పంపిణీ చేశారు. అలాగే పలు దుర్గా పూజా మండపాల వద్ద కూడా కత్తులను పంచారు.
Madhya Pradesh Assembly Polls | ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలను ప్రొత్సహించేందుకు ఒక స్వీట్ షాపు యజమాని చొరవచూపాడు. ఉదయం వేళ ఓటు వేసిన వారికి పోహా, జిలేబీని ఉచితంగా పంపిణీ చేశాడు. మధ్యప్రదేశ్లోని 230 అసెంబ్లీ స్థానాలకు
దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మండుతున్న వేళ ఓ మహిళ రిక్షా వాలాలు, వీధి వ్యాపారులకు ఉచితంగా టవల్స్ పంపిణీ చేసిన వీడియో (Viral Video) ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
కేరళకు చెందిన ఓ బస్ డ్రైవర్ వీధి బాలలకు స్నాక్స్ అందిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బస్ డ్రైవర్ ఔదార్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
అన్ని వ ర్గాల ప్రజలు తమ తమ పండుగలను సంతోషం గా జరుపుకోవాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు సూచించారు. మంచిర్యాల పట్టణంలోని మౌంట్గెన్ చ ర్చిలో మంగళవారం క్రిస్మస్ �
రాష్ట్రంలో 160 మంది గిరిజన విద్యార్థులకు రూ.1.30 కోట్ల విలువైన ల్యాప్టాప్లను, రూ.50వేల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ అందజేశారు. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు సాధించిన గిరిజన గ�
సిద్దిపేటకు చెందిన పీ కనకవ్వ, అంజయ్య దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు కవలలుగా జన్మించారు. మార్చి 27న సిద్దిపేటలో వాణి, వీణ పెండ్లి ఒకేసారి చేశారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఒక్కొక్
మత్స్యకార్మికులను ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్దేనని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం భూపాలపల్లి మండలం పంబాపూర్ శివారు భీంఘన్పూర్ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, అదనపు కలెక్�
పేదలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉందని చీఫ్విఫ్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ అన్నారు. మేయర్ గుండు సుధారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న 29వ డివిజన్, 11వ డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు కల్యా�
పేద ప్రజల ముఖాల్లో ఆనందం చూడాలన్న లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని, పేదింటి పెద్ద కొడుకువలె అనేక పథకాలు అమలు చేస్తూ, అభివృద్ధి పనులు చేస్తూ అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అభివ�
పచ్చని తెలంగాణలో బీజేపీ చిచ్చు పెట్టేందుకు యత్నిస్తున్నదని, ఆ పార్టీ మాయలో పడొద్దని ప్రజలకు మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. ఇన్నేండ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని, ఏ ఒక్క కొత్త పథకాన్ని తీసుకు�
రాష్ట్రంలో 18 ఏండ్లు నిండి.. ఆహార భద్రత కార్డు సభ్యులైన అందరికీ బతుకమ్మ చీరలను అందజేస్తామని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. దసరా పండుగ కానుకగా ప్రభుత్వ సారెగా చీరెలను అందిస్తు�
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చినట్లు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సర్కార్ బడుల్లో మౌలిక వసతుల కల్పన కోసం ‘మన ఊరు-మన బడి’ కొనసాగిస�