పూలను పూజించ పండుగ మనదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని అన్నారు. పండుగ పూట సంతోషంగా ఉండేందుకే ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభ�
సీతారామ ప్రాజెక్టు పూర్తయితే కరువు మండలాలన్నీ సస్యశ్యామలమవుతాయని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. గురువారం వేంసూరు మండల పరిధిలోని రామన్నపాలెం, అడసర్లపాడు, మొద్దులగూడెం, వైఎస్బంజరు, బీరాపల్లి, కుం
విధి నిర్వహణతో పాటు ఆరోగ్య పరిరక్షణ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ జీ హెచ్ఎంసీ కార్మికులకు సూచించారు. మంగళవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద 57 మంది
పేద ప్రజల కడుపులు నింపుతున్న సీఎం కేసీఆర్ సల్లగా ఉండాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని వంచనగిరి గ్రామంలో 118, శాయంపేటలో 64, మచ్చాపురంలో 119, హర్జ్యాతండాలో 7, ఊకల్లో 76, అనంతారంలో 37, విశ్వనాథపురం
ఎనిమిదేళ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని వారి మాటలను ఎవరూ పట్టించుకోవద్దని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పారిశ్రామికాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్
ఉపాధి కోసం తెలంగాణకు వలస వచ్చి న వారందరికీ రాష్ర్టాభివృద్ధిలో భాగస్వామ్యం ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. తెలంగాణలో జీవిస్తున్నవారు ఏ రాష్ర్టానికి చెందినవారైనా వారిని తెలంగాణ బి
పేదలకు పంచే ప్రభుత్వం టీఆర్ఎస్ సర్కార్ అని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. గురువారం కామేపల్లిలోని రైతువేదిక భవనంలో లబ్ధిదారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేసి మాట్లా�
పేదల అభ్యున్నతికి నిరంతరం పాటు పడుతున్న ఏకైక సీఎం కేసీఆర్ అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన ఆసరా పింఛన్ గుర్తింపు కార్డులను గురువారం కొంప
పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని జూరాలలో ఆసరా పింఛన్ల కార్డుల పంపిణీకి మంగళవారం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డితో కలిసి మం�
‘జేపీ నడ్డా..ఇది కేసీఆర్ అడ్డా.. తెలంగాణ గడ్డపై నీ ఆటలు సాగవు బిడ్డా’ అంటూ చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు మత విద్వేషాలు సృష్టించి పచ్చని తెలంగాణలో చిచ్చుపెడుతున్నారని మం�
అర్హులందరికీ పింఛన్లు అందించే బాధ్యత తనదని, ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి గంగుల కమలాకర్ భరోసా ఇచ్చారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఏనిమిదేళ్ల కాలంలో కరీంనగర్లో అనేక రోడ్లను సుందరంగా తీర్చిదిద్దామని, ప్�
పేదలే రాష్ట్ర ప్రభుత్వానికి బంధువులని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన బీర్కూర్ మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ భవనం, నస్రుల్లాబాద్ మండలంలోని నెమ్లి సాయిబాబా ఫంక్షన్ హాలులో నూత
రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణులు తప్పనిసరిగా తీసుకుని ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనివ్వాలని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో
అన్నిరంగాల్లో దూసుకెళ్తున్న కరీంనగర్ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తున్నదన్నా
కష్టపడి చదివి ఉద్యోగం సాధించాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాబాగౌడ్ ఫంక్షన్ హాల్లో ఏర్�