ఆత్మవిశ్వాసంతో చదివితే విజయం మీ సొంతమవుతుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి నిరుద్యోగ అభ్యర్థులకు పిలుపునిచ్చారు. సోమవారం వనపర్తిలో సింగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో పోలీస్శ
ఆడపిల్లల కోసం అనేకానేక పథకాలు అమలు చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. పాపగా పుట్టినప్పటి నుంచి యువతిగా పెళ్లిపీటలెక్కే వరకూ
సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలోని మహిళలకు సముచిత గౌరవం దక్కుతుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. సోమవారం గుండాల మండల పరిషత్ కార్యాలయంలో 35 మంది లబ్ధిదారులకు �
ఆడబిడ్డల పెండ్లిలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంల�
కొన్ని శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణిచివేతకు గురువుతున్న దళితులను సంపూర్ణ సాధికారులను చేయడానికి సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ
పోటీ పరీక్షల్లో ఉద్యోగం సాధించాలంటే కష్టపడి చదవడంతోపాటు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని ఈస్ట్జోన్ డీసీపీ చక్రవర్తి సూచించారు. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులతోపాటు ఇతర పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వ�
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని జనగామ ఎమ్మె ల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. దళితబం ధు పథకం ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిన నాగపురి, గుర్జక
ఉద్యోగార్థులు రెండు నెలలు కష్టపడి చదివితే 40 ఏండ్ల జీవితాన్ని హాయిగా గడపవచ్చని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వేల్పూర్ మండలం హనుమాన్నగర్లోని శిక్షణా శిబిరంలో గురువారం అభ్యర్థ్థులకు ఆయన స్టడీ
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిరుపేదల ఇండ్లలో జరిగే పెండ్లికి ప్రభుత్వం తరపున అందించే తాంబూలం అని, ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మేనమామ రూపంలో అందిస్తున్న వరమని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గు