రాష్ట్రంలో వేపచెట్లు ఎండిపోవడం, ఆకులు రాలిపోవడం వంటి కారణాలపై ములుగులోని ఫారెస్ట్ కాలేజీ ఆఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో సమగ్ర శాస్త్రీయ అధ్యయనం మొదలు పెట్టామని ఆ కాలేజీ డీన్ వీ కృష్ణ ఆదివారం ఒక ప్�
Scrub Typhus | స్క్రబ్ టైఫస్ అనే కీటకం ఏపీ వాసులను కలవరానికి గురి చేస్తుంది. ఈ కీటకం కుట్టడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 1,317 మందికి పాజిటివ్ కేసులు నమోదై ఆసుపత్రుల పాలయ్యారు.
పార్కిన్సన్ వ్యాధిని తొలి దశలో మందుల ద్వారా నయం చేయవచ్చని, వ్యాధి ముదిరితే డీప్ బ్రెయిన్ స్టిములేషన్ అనే శస్త్ర చికిత్స ద్వారా నియంత్రించవచ్చని యశోద ఆసుపత్రి వైద్యులు డాక్టర్ బర్గోహైన్ తెలిపారు.
Shruti haasan | కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ చాలా ఓపెన్గా ఉంటుంది. ఏ విషయంపైనైన కూడా చాలా క్లారిటీగా మాట్లాడుతుంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతున్న ఈ ముద్దుగుమ్మ త్వరలో సలార్ 2 చి�
Shruti Haasan | కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ తెలుగులో గబ్బర్ సింగ్ చిత్రంతో మంచి హిట్ కొట్టి ఆ తర్వాత వరుస అవకాశాలని అందిపుచ్చుకుంది. ప్రస్తుతం టాప్ హీరోయిన్స్లో ఒకరిగా ఉన్న శృతి సింగర్గా.. మ్�
సూదిమందు అంటే భయపడే వాళ్లకంటే భయపడని వాళ్లని లెక్కపెట్టడమే తేలిక. రోగంతో బాధపడేకన్నా కాసేపు నొప్పి భరిద్దామని కొంతమంది భయపడుతూనే సూది వేయించుకుంటారు. కానీ, కొంతమందికి రోగం తీవ్రత కంటే నీడిల్ ఫోబియా తీ�
కర్ణాటకను మంకీ ఫీవర్ వణికిస్తున్నది. ఇద్దరు మరణించడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖాధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు చేపట్టవలసిన చర్యలపై సమావేశాలు నిర్వహిస్తున్నారు.
అదనపు పనిగంటలు మనుషుల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నాయి. వారానికి 55 గంటలకు మించి పనిచేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 8 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోతున్నట్టు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) సంచలన ని�
భవిష్యత్తులో కొవిడ్-19 కన్నా భయంకరమైన మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముడుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. స్పానిష్ ఫ్లూతో కోట్లాది మంది చనిపోయినట్టే, ఈ కొత్త వైరస్ కారణంగా కనీసం 5 కోట్ల మంది ప్రాణ
నిజామాబాద్ జిల్లాలో బోదకాలు సమస్య పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ప్రజారోగ్యానికి పెద్దపీట వేశారు. ప్రభుత్వ దవాఖానల్లో అందించే వైద్య సేవలను మెరుగుపర్చారు. దీంతో�