రాష్ట్రంలో కొత్తగా మరో విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)ను నెలకొల్పాన్న ప్రభుత్వ నిర్ణయం వెనుక.. వ్యవసాయ విద్యుత్తుకు మీటర్లు పెట్టే కుట్ర దాగి ఉన్నదని విద్యుత్తురంగ నిపుణులు అనుమానిస్తున్నారు. వ్యవసాయ �
గ్రేటర్ హైదరాబాద్లో 6న జరగనున్న గణేశ్ విగ్రహాల శోభాయాత్ర, నిమజ్జనానికి విద్యుత్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీ తెలిపారు.
ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) సీఎండీ వరుణ్ రెడ్డి ఏప్రిల్ నెలకు గాను పనితీరులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులు, సిబ్బందికి ర్యాంకులు ప్రకటించారు. నిర్దేశిత పారామీటర్ల ఆధారంగా లక్ష్యాల�
రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్లో (ఆర్డీఎస్ఎస్) చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరినట్టు డిస్కంలు తెలిపాయని తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) వెల్లడించింది.
KTR | కరెంట్ ఛార్జీల పెంపు కారణంగానే తెలంగాణ ఉద్యమం పుట్టిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఆనాడు ఛార్జీలు పెంచితేనే కేసీఆర్ ఉద్యమం మొదలుపెట్టారని తెలిపారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే అదే పర
KTR | స్కమ్ లంటే డిస్ట్రిబ్యూషన్ సంస్థలే తప్ప ఖజానాకు కంట్రిబ్యూషన్ చేసే కంపెనీలు కాదని కేటీఆర్ సూచించారు. విద్యుత్ అంటే వ్యాపారం కాదు.. రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించే రథచక్రమని అన్నారు. విద్యుత్ సంస్�
ఓ రైతు భూమికి ట్రాన్స్ఫార్మర్తోపాటు విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు రూ.లక్ష డిమాండ్ చేసిన డిస్కం ఏఈ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో గుర
రాష్ట్రంలోని డిస్కంలలో మొత్తం ఏడుగురు డైరెక్టర్లను తాత్కాలికంగా నియమించారు. పూర్తిస్థాయి డైరెక్టర్లను నియమించి, వారు బాధ్యతలు స్వీకరించేంత వరకు ప్రస్తుతం నియమించిన తాత్కాలిక డైరెక్టర్లు సంస్థల కార్�
ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం డిస్కంలకు మిగిలేది ట్రాన్స్ఫార్మర్లు, వినియోగదారులే ప్రైవేటీకరణలో భాగమేనంటున్న విద్యుత్తు ఉద్యోగులు హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): విద్యుత్తురంగంల�
విద్యుత్తుపై కేంద్ర ప్రభుత్వానిది డొల్లమాట పన్నులు, రవాణా చార్జీలతో డిస్కంలకు నష్టాలు టన్ను బొగ్గుకు 400 క్లీన్ఎనర్జీ సెస్ వసూలు రైల్వేచార్జీలు ఏడాదిలో రెండుసార్లు పెంపు ఫోరం ఆఫ్ రెగ్యులేటర్స్ అధ్�
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు డిస్ట్రిబ్యూటరీ కంపెనీలను ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యతిరేకించారు. రాష్ర్టాలను సంప్రద�
డిస్కంలకు వార్షిక ఇంటిగ్రేటెడ్ రేటింగ్స్ కేటాయింపు హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): దేశంలోని విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)ల పనితీరు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం 9వ వార్షిక ఇంటిగ్రేటెడ్ రేటింగ్స్ను