వేసవి కాలం వచ్చేస్తోంది. కరెంట్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ముందస్తు ప్రణాళికతో పనులు ముగించడానికి దక్షిణ డిస్కం సిద్దమైంది. ఇప్పటికే చాలాచోట్ల చిన్నచిన్న పనులు పూర్తి చేశారు. అయితే ప్రధానమైన పనుల�
రాష్ట్రంలో విద్యుత్తు కొనుగోళ్ల భారం తడిసిమోపెడవుతున్నది. ప్రభుత్వ రంగ విద్యు త్తు ఉత్పత్తి సంస్థ అయిన టీజీ జెన్కో నుంచి విద్యుత్తు కొనుగోళ్లు తగ్గుతున్నాయి. బహిరం గ మార్కెట్ నుంచి కొనుగోళ్లు పెరుగు
రాష్ట్రంలో ప్రస్తుతం ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ పేరిట రెండు డిస్కంలు పనిచేస్తున్నాయి. ఒకటి ఉత్తర ప్రాంతానికి, రెండోది దక్షిణ ప్రాంతానికి సేవలందిసున్నాయి. తాజాగా ప్రభుత్వం మూడో డిస్కంను తెరమీదికి �
DISCOM | కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటుచేసుకొనే మహిళా సంఘాలు, రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారునున్నదా? ఆయా వర్గాలు ఉత్పత్తి చేసే విద్యుత్తును మూడో డిస్కంకు కేటాయిస్తూ ప్రభ�
Hyereabad | శివారు ప్రాంతాల్లో నిర్మాణాల సంఖ్య పెరుగుతుంటే విద్యుత్ అధికారులు, కాంట్రాక్టర్లకు అవి కల్పవృక్షంలా మారాయి. అయితే చెరువు శిఖాలు, నిషేధిత భూములు, అనుమతికి మించిన అంతస్తులు.. ఇలా ఎన్నో అవకతవకలకు పాల్
దక్షిణ డిస్కంలో కొందరు అధికారులకు బంధుప్రీతి, సన్నిహితులపై ప్రేమ ఎక్కువవడంతో వినియోగదారులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. తమవారికే పనులు ఇప్పించుకునే క్రమంలో వేరే ఎవరైనా అక్కడ పనులు చేస్తే వారికి అడ్డుకట�
Telangana | విద్యుత్తు చార్జీల పెంపు విషయంలో తెలంగాణ డిస్కమ్లు కర్ణాటక రాష్ర్టాన్ని అనుసరించబోతున్నాయా? ఆ రాష్ట్రంలో వడ్డించినట్టుగా చార్జీలను పెంచబోతున్నాయా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఓ
దక్షిణ డిస్కంలో అవినీతి జోరుగా జరుగుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలి పలు ఘటనలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. తాజాగా హైదరాబాద్ మింట్ కాంపౌండ్లోని ప్రధాన కార్యాలయంలో ఓ అవినీతి ‘సూరీడు చ�
దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(దక్షిణ డిస్కం)లో పోస్టింగ్స్, అదనపు బాధ్యతలప్పగించడం వింతలను తలపిస్తున్నది. ఒక క్యాడర్ పోస్టుకు అంతకు పైస్థాయి అధికారికి అదనపు బాధ్యతలు అప్పగించగా, మరో క్యాడర్�
రాష్ట్రంలో కొత్తగా మరో విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)ను నెలకొల్పాన్న ప్రభుత్వ నిర్ణయం వెనుక.. వ్యవసాయ విద్యుత్తుకు మీటర్లు పెట్టే కుట్ర దాగి ఉన్నదని విద్యుత్తురంగ నిపుణులు అనుమానిస్తున్నారు. వ్యవసాయ �
గ్రేటర్ హైదరాబాద్లో 6న జరగనున్న గణేశ్ విగ్రహాల శోభాయాత్ర, నిమజ్జనానికి విద్యుత్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీ తెలిపారు.
ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) సీఎండీ వరుణ్ రెడ్డి ఏప్రిల్ నెలకు గాను పనితీరులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులు, సిబ్బందికి ర్యాంకులు ప్రకటించారు. నిర్దేశిత పారామీటర్ల ఆధారంగా లక్ష్యాల�
రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్లో (ఆర్డీఎస్ఎస్) చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరినట్టు డిస్కంలు తెలిపాయని తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) వెల్లడించింది.