‘మూడో డిస్కమ్ రైతులపాలిట శాపం గా మారనున్నది.. ఈ డిస్కమ్ వల్ల సాగు, తాగునీటి ప్రాజెక్టులకు కరెంట్ కోతలు తప్ప వు. దమ్ముంటే రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తేనే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని సీఎం రేవం�
రైతులకు ఉచిత విద్యుత్తు ఎత్తివేసేందుకే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ‘రైతు డిస్కం’ ప్రతిపాదన తెచ్చాడని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి ఆరోపించారు. జగిత్యాల జిల్ల
మూడో డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(రైతు డిస్కమ్)తో వినియోగదారులపై మోయలేని భారం పడుతుందని, ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆది
‘రేవంత్ రెడ్డికి రైతుల కష్టం ఏం తెలుసు? ఎద్దు తెలుసా.. ఎవుసం తెలుసా..? కేవలం రియల్ ఎస్టేట్ మాత్రమే తెలుసు’ అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి విమర్శించారు. రైతు�
తెలంగాణ రైతాంగం పాలిట ఉరితాడుగా మారనున్న మూడవ డిస్కం ఏర్పాటును బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ఈ విషయంలో రైతుల పక్షాన పార్టీ ముందుండి పోరాడుతుందని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, మాజీ రా
విద్యుత్ రంగంలో ఏ సమస్య వచ్చినా అనుభవమే ముఖ్యం కాగా ఆ అనుభవానికి ప్రస్తుతం దక్షిణ డిస్కంలో పని లేకుండా పోతోంది. అంతా ఏఐని ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడిగి జవాబులు తెలుసుకుని ఆ ఉన్నతాధికారి పనులు చేస్తున
రాష్ట్రంలోని విద్యుత్తు పంపిణీ సంస్థ(డిస్కమ్)లను ప్రైవేటీకరిస్తారనే ప్రచారం జరుగుతున్నదని పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. వెంటనే ఆ ఆలోచనను విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప�
AP Employees | పరాయి ప్రాంతీయుల పెత్తనం నుంచి విముక్తి కోసం నాడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కొనసాగితే.. నేటి కాంగ్రెస్ పాలన అదే ఆంధ్రా ప్రాంతీయులను తెచ్చి తెలంగాణ ప్రాంతీయుల నెత్తిన కూర్చోపెడుతున్నది.
రాష్ట్రంలో కొత్త విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్) ఏర్పాటుతో కొత్త పంచాయితీకి తెర లేచింది. చాంబర్లు, అధికారుల కేటాయింపు విషయమై దక్షిణ డిస్కమ్ (టీజీఎస్పీడీసీఎల్)కు, కొత్తగా ఏర్పాటైన రైతు డిస్కమ్ (టీజీ�
రాష్ట్రంలో మూడో డిస్కమ్ ఏర్పాటు చేయాలన్న సర్కార్ నిర్ణయంపై విద్యుత్తు ఉద్యోగుల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నది. రైతు డిస్కమ్ ఏర్పాటు నిర్ణయాన్ని విద్యుత్తు ఇంజినీర్లు, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస
నగర శివారులో కొందరు డిస్కం అధికారులది కనెక్షన్ల విషయంలో ఆడిందే ఆట..పాడిందే పాటగా వ్యవహారం కొనసాగుతోంది. తమ బినామీలతో పనులు చేయిస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన వారి తీరు మాత్రం మారడం లేదు. పైన చె�
వేసవి కాలం వచ్చేస్తోంది. కరెంట్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ముందస్తు ప్రణాళికతో పనులు ముగించడానికి దక్షిణ డిస్కం సిద్దమైంది. ఇప్పటికే చాలాచోట్ల చిన్నచిన్న పనులు పూర్తి చేశారు. అయితే ప్రధానమైన పనుల�
రాష్ట్రంలో విద్యుత్తు కొనుగోళ్ల భారం తడిసిమోపెడవుతున్నది. ప్రభుత్వ రంగ విద్యు త్తు ఉత్పత్తి సంస్థ అయిన టీజీ జెన్కో నుంచి విద్యుత్తు కొనుగోళ్లు తగ్గుతున్నాయి. బహిరం గ మార్కెట్ నుంచి కొనుగోళ్లు పెరుగు
రాష్ట్రంలో ప్రస్తుతం ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ పేరిట రెండు డిస్కంలు పనిచేస్తున్నాయి. ఒకటి ఉత్తర ప్రాంతానికి, రెండోది దక్షిణ ప్రాంతానికి సేవలందిసున్నాయి. తాజాగా ప్రభుత్వం మూడో డిస్కంను తెరమీదికి �
DISCOM | కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటుచేసుకొనే మహిళా సంఘాలు, రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారునున్నదా? ఆయా వర్గాలు ఉత్పత్తి చేసే విద్యుత్తును మూడో డిస్కంకు కేటాయిస్తూ ప్రభ�