క్రమశిక్షణ, అంకిత భావం కలిగిన ఉపాధ్యాయులకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని పీఆర్టీయూ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూదోట రవికిరణ్ అన్నారు. బోధన్ పట్టణంలోని ఏఆర్ గార్డెన్స్ లో బోధన్ ప్రభుత్వ ఉన్నత ప�
‘నేనొక క్రమశిక్షణ కలిగిన మోడల్ను. అయినా.. నా ఆరోగ్యం కాపాడుకోవడంలో మాత్రం భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చిందని’ ప్రముఖ నటి, రచయిత లిసా రె చెప్పుకొచ్చారు. 37 ఏండ్లు ఉన్నప్పుడు బ్లడ్ క్యాన్సర్ బారినపడింద
Students Goal | విద్యార్థులు లక్ష్యంతో ముందుకు సాగాలని, క్రమం తప్పకుండా, క్రమశిక్షణతో కళాశాలలకు హాజరు కావాలని జోగులాంబ గద్వాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి ఎం. హృదయ రాజు సూచించారు.
యువత క్రమశిక్షణతో కృషిచేసి తాము ఎంచుకున్న నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. రామగుండం (గోదావరిఖని)లోని సి.ఎస్.ఆర్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అగ్నివీర్ శిక్షణ కే�
విద్యార్థులు అంకితభావంతో, క్రమశిక్షణతో మెదిలితే లక్ష్యాన్ని చేరుకుంటారని సినీ సంగీత దర్శకుడు, పద్మశ్రీ ఎంఎం కీరవాణి పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా అనంతసాగర్ శివారు ఎస్ఆర్ యూనివర్సిటీ 3వ స్నాతకోత్సవ�
MLC Damodar Reddy | సమాజంలో ఉపాధ్యాయులకు గౌరవప్రదమైన స్థానం ఉందని, సమాజాన్ని తీర్చిదిద్దడంలో వారి పాత్ర కీలకమైనదని ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి అన్నారు.
పోలీసు సిబ్బంది విధుల్లో క్రమశిక్షణ పాటించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ (Akhil Mahajan) సూచించారు. పోలీసు వ్యవస్థకు క్రమశిక్షణ తప్పనిసరి అని, ఉల్లంఘిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈలోకానికి వెలుగును, వేడిమినీ విరామం లేకుండా పగలంతా అందించిన సూర్యుడు అలసినట్లున్నాడు. ఎర్రబడ్డ ముఖాన్ని తిప్పుకొని తిరుగు పయనమవుతున్నాడు. పక్షులన్నీ ఎంతో క్రమశిక్షణతో తమ గూళ్లకు చేరుతున్నాయి. దేహబడలి�
దేశంలో 2035 నాటికి ఉపాధ్యాయ వృత్తిని గౌరవప్రదమైన, ప్రశంసాపూర్వకమైన వృత్తులలో ఒకదానిగా తీర్చిదిద్దాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఈ వారం చైనా కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ, స్టేట్ క�
పిల్లల విషయంలో తల్లిదండ్రులకు ఆకాశమంత అంచనాలు ఉంటాయి. వారు ప్రయోజకులు కావాలని ప్రణాళికా బద్ధంగా ఎన్నో చేస్తుంటారు. ఈ క్రమంలో వారిని ఒత్తిడికి కూడా గురిచేస్తుంటారు. అంతేకాదు, స్వేచ్ఛగా తిరగనివ్వరు కూడా.
క్రమశిక్షణ, సత్ప్రవర్తనతో విధులు నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషర్ ఎం.శ్రీనివాస్ అన్నారు. శనివారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఈ నెల 19న తమిళనాడులో జరిగే సాధారణ ఎన్నికల విధులకు వెళ్తున�
ఒంటరితనం మనుషులకేనా? శునకాలనూ కుంగదీస్తున్నది. ఫలితంగా వాటి మానసిక స్థితిలో తేడా వస్తున్నది. చురుకుదనాన్ని కోల్పోతున్నాయి. హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నాయి. మునుపటి క్రమశిక్షణను వదిలేస్తున్నాయి. నిజా�
Noida School | క్రమ శిక్షణ (Discipline) పేరుతో ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలు విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరించింది. ఎన్నిసార్లు చెప్పినా పిల్లలు జుట్టు కత్తిరించుకోవడంలేదని.. తానే స్వయంగా కత్తెర పట్టి పలువురు విద్యా