ఆసరా పింఛన్ల పెంపు కోసం ఈ నెల 26న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య తెలిపారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని క్లబ్ ఫంక్ష
గ్రూప్ 1 నియామకాలు తాము వెలువరించే తుది తీర్పుకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టంచేసింది. గ్రూప్-1 పరీక్షల నిలిపివేతకు నిరాకరించింది. ఈ నెల 21 నుంచి పరీక్షలు జరగున్నాయని, ఈ పరిస్థితుల్లో ఏవిధమైన మధ్యంతర ఉత�
Tech News | వైకల్యం వ్యక్తికి సవాలు. సమాజానికి పరీక్ష. అందుకే, సామాజిక బాధ్యతగా కొన్ని సంస్థలు దివ్యాంగుల కోసం అనేక ఆవిష్కరణలు చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది వివిధ రకాలై
Braille Ballot | దృష్టి లోపం, వినికిడి లోపం, శారీరక వైకల్యం ఉన్న ఓటర్ల కోసం బ్రెయిలీ లిపితో కూడిన నమూనా బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేశారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు 5% రిజర్వేషన్ కల్పించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆ వర్గానికి చెందిన 20 వేల మందికి లబ్ధి చేకూరనున్నది. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా దివ్యాంగులకు రూ.4,016 పింఛన్ ఇవ్వ
Gruhalakshmi Scheme | దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే రూ.3లక్షలు అందించనున్న విషయం తెలిసిందే. ఇందు కోసం గృహలక్ష్మి పథకాన్ని తీసుకువచ్చిన వచ్చింది. అయ�
దివ్యాంగుల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారు. సమైక్య పాలనలో నామమాత్రపు పింఛన్తో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి సీఎం కేసీఆర్ మానవీయ పాలనలో ఆసరా దొరికింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇప్పటి�
Aasara Pensions | తెలంగాణలోని దివ్యాంగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శుభవార్త చెప్పారు. ఆసరా పెన్షన్లను రూ.4016 పెంచుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు
అవయవ లోపం ఉన్నదని బాధపడొద్దు. ఎవరి ఆసరా లేకుండా ఆరోగ్యంగా ఎదగాలని.. తోటి పిల్లలతో చదువుతోపాటు ఆటపాటల్లో మునిగి తేలాలని, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు వైకల్యంతో ఉన్నట్లు కుంగిపోవద్దనే ఉద్దేశంతో తెలంగాణ ప