దివ్యాంగులకు చేసే సేవలను అదృష్టంగా భావించాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్లారెడ్డి వర్సిటీలో గురువారం 800 మంది దివ్యాంగులకు కృత్రిమ చేతుల �
అమరావతి : దివ్యాంగులను చట్ట సభల్లోకి పంపే బాధ్యతను తాను తీసుకుంటానని టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్బంగా అమరావతిలోని పార్ట�
Ira Singhal | వెన్నెముక లోపం.. నిటారుగా నిలబడనివ్వలేదు. అయినా లక్ష్యం దిశగా పరుగును ఆపలేదు. సమాజం.. ప్రతిభను గుర్తించలేదు. కానీ, ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. పాలన యంత్రాంగం వివక్షకు గురిచేసింది. ఇప్పుడు మాత్�
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వికలాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ విజ్ఞప్తి చేసింది. సోమవారం రాష్ట్ర స్త్రీ, శిశు, వృద్ధుల సంక్షేమశాఖ ప్రత
Mahabubnagar | మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ ఆవరణలో జిల్లా మహిళా శిశు సంక్షేమ, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు రూ. 7.80 లక్షల రూపాయల విలువ చేసే బ్యాటరీ స్కూటీలు, బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లను మంత్రి శ్రీన