‘ఇదెలా సాధ్యమైంది?! 400 కేవీ సబ్స్టేషన్ను ఇంత తక్కువ స్థలంలో నిర్మించడం ఆశ్చర్యకరం. విలువైన భూములు ఉన్న నగర ప్రాంతాల్లో తక్కువ స్థలంలో ఇలా నిర్మించడం మంచి ఆలోచన.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకుండా తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా ముందుకు సాగుతున్నది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన సూచనలతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిశీలనకు వెళ్లిన సింగరేణి డైరెక్టర్ల బృ
ఉత్పత్తి లక్ష్యాల సాధనతో పా టు సంక్షేమానికీ ప్రాధాన్యం ఉంటుందని కొత్త డైరెక్టర్లు వెంకటేశ్వర్రెడ్డి, ఎన్వీకే శ్రీనివాస్ పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ఓసీపీని వారు ఆదివారం సందర్శించారు.
స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాతే కార్మికులు, కార్మిక కుటుంబాలకు అనేక సంక్షేమ పథకాలు వ ర్తించాయని, ఉద్యోగావకాశాలు లభించాయని డైరెక్టర్ (ఆపరేషన్స్ అండ్ పా) చంద్రశేఖర్రావు అన్నారు. సోమవారం కా ర్పొరేట్ పరిధ�
సంస్థలో రెండేళ్లుగా ఖా ళీగా ఉన్న డైరెక్టర్(ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్), ఈ నెలాఖరుతో ఖాళీ అవుతున్న డైరెక్టర్(ఆపరేషన్) పోస్టులను భర్తీ చేస్తూ సీఎండీ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్
బాలీవుడ్ క్లాసిక్ తారల్లో ఒకరిగా రాణీ ముఖర్జీని చెబుతారు. రెండున్నర దశాబ్దాల కెరీర్లో ఎన్నో గుర్తుండిపోయే చిత్రాల్లో నటించారామె. ‘రాజా కీ ఆయేగీ బరాత్’ చిత్రంతో పరిశ్రమలో అడుగుపెట్టిన రాణీ ముఖర్జ
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఉన్న మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని కీర్తి సురేష్ తెరకెక్కిస్తుండగా, కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా పూర్తైన తర్వా�
కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు.. అన్ని ఇండస్ట్రీల్లో కూడా ఇప్పుడు చాలా మంది సినీ ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడి చనిపోతున్నారు. ముఖ్యంగా ఇందులో దర్శకులు ఎక్కువగా మరణిస్తూ ఉండడం విషాదం. టాలీవుడ్ లో�