DDMS | ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోని దుర్గాబాయ్ దేశ్ముఖ్ మహిళా సభ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ మీడియా ఎడ్యుకేషన్ (డీడీఎంఎస్ కోఫేమ్) లో వివిధ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల చైర్ పర�
పాలిటెక్నిక్.. ఇంజినీరింగ్ డిప్లొమా. పదో తరగతి తర్వాత సర్కారు కొలువు దక్కించుకునే కోర్సు ఏదైనా ఉదంటే అది పాలిటెక్నిక్కే. ఈ కోర్సుకు ఎక్కడా లేని డిమాండ్ ఉంటుంది.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టీ) హైదరాబాదు లో మొదటి సంవత్సరం 2025-26 విద్యా సంవత్సరంనకు గాను (60) సీట్లకు చేనేత, టెక్స్ టైల్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులలో ప్రవేశం కోసం దరఖాస్తులు స్వీకర�
డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీజీ పాలిసెట్కు ఈ ఏడాది దరఖాస్తులు తగ్గాయి. నిరుడు 92 వేల దరఖాస్తులు రాగా, మంగళవారం వరకు 79 వేల మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా, 77 వేల మంది మాత్రమే ఫీజు చెల్లిం
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) పరిధిలో వివిధ విదేశీ భాషల్లో(Foreign languages) డిప్లొమా కోర్సులకు(Diploma courses) దరఖాస్తుల స్వీకరణ గడువును పొడగించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్రెంచ్, జర్మన్ భాషల్లో నాల�
రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమవంతుగా కృషి చేస్తున్నాయి. వ్యవసాయంలో కీలకమైన విస్తరణ విభాగాన్ని బలోపేతం చేయడమే కాకుండా సేంద్రియ సాగును ప్రోత్సహించే లక్ష్యంగా అధికారు�
డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని సాంకేతిక విద్యాభవన్లో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్మిట్టల్ ఫలితాలను
టీఎస్ పాలిసెట్ (TS POLYCET) ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని సాంకేతిక భవన్లోని తన కార్యాలయంలో నవీన్ మిట్టల్ ఫలితాలను ప్రకటించారు. పరీక్షల్లో 82.7 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు. 86.
తెలంగాణ పాలిసెట్-2023 (TS POLYCET) ఫలితాలు (Results) మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్మిట్టల్ (Navin mittal) ఫలితాలను రిలీజ్ చేస్త�
ఆంధ్రప్రదేశ్ పాలిసెట్-2023 (AP Polycet) ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం ఉదయం విజయవాడలో విద్యాశాఖ అధికారులు ఫలితాలను (Results) ప్రకటించారు. ఈ నెల 10న నిర్వహించిన ప్రవేశపరీక్షలో 86.35 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించా
పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ పాలీసెట్ (TS Polycet) మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్షను నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్ష కోసం 1,05,656
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో మూడేళ్ల ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుతో పాటు వ్యవసాయ, వెటర్నరీ డిప్లొమా ప్రవేశాల కోసం ఈ నెల 17న నిర్వహించనున్న పాలిసెట్ -2023కు �