Union Budget 2025 : నిర్మలమ్మ బడ్జెట్పై సమాజ్వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ పెదవివిరిచారు. మోదీ ప్రభుత్వం ఆర్భాటంగా పధకాలను తీసుకొస్తున్నా వాటి అమలుపై మాత్రం శ్రద్ధ కనబరచడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
Loksabha Polls 2024 | లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీకి (ఎస్పీ) ప్రజల నుంచి మెరుగైన ఆదరణ లభిస్తోందని ఆ పార్టీ ఎంపీ, మొయిన్పురి అభ్యర్ధి డింపుల్ యాదవ్ పేర్కొన్నారు.
Loksabha Polls 2024 : రాహుల్ గాంధీని అమేథి నుంచి కాకుండా రాయ్బరేలి నుంచి లోక్సభ ఎన్నికల బరిలో కాంగ్రెస్ దింపడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలపై ఎస్పీ ఎంపీ, ఆ పార్టీ మొయిన్పురి అభ్యర్ది డింపుల్ యాద�
ఉత్తరప్రదేశ్లో ఇప్పటికి లోక్సభ ఎన్నికల రెండు దశలు ముగిశాయి. వచ్చే నెల 7న జరుగనున్న మూడో దశ ఎన్నికలు రాష్ట్రంలో ప్రధాన పార్టీగా ఉన్న మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)కి సవ�
Assets | ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన మొత్తం ఆస్తుల విలువ 26
Dimple Yadav | ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సతీమణి, సమాజ్వాది పార్టీ నాయకురాలు డింపుల్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. యూపీలోని మెయిన్పురి లోక్సభ స్థానం నుంచి ఆమె నామినేషన్ వేశారు. మెయిన్
Akhilesh Yadav's Daughter Aditi | ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు. పెద్ద కుమార్తె అదితి కూడా తల్లి డింపుల్ యాదవ్తో కలిసి ఎన్నికల ప్రచారంల
యూపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పోటీచేసే 16 మంది అభ్యర్థుల మొదటి జాబితాను సమాజ్వాది పార్టీ మంగళవారం ప్రకటించింది. మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సతీమణి, ప్రస్తుత ఎంపీ డింపుల్ యాదవ్.. మైన్పురి నుంచి పోటీచ
యూపీలోని మొయిన్పురి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన సమాజ్వాదీ పార్టీ నేత డింపుల్ యాదవ్ సోమవారం పార్లమెంట్లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.
సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన మైన్పురి లోక్సభ స్థానాన్ని ఆ పార్టీ కాపాడుకొన్నది. ఆ స్థానం నుంచి ఉప ఎన్నికలో బరిలోకి దిగిన ములాయం కోడలు,
ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి లోక్సభకు జరిగిన ఉపఎన్నికల్లో ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ భారీ విజయం దిశగా సాగుతున్నారు. తన సమీప ప్రత్యర్థిపై ఆమె రెండు లక్షల ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ