ఇండియా-పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు విచ్చలవిడిగా హల్చల్ చేస్తున్నాయి. అందులో ఏటీఎంలు మూతపడబోతున్నాయన్న వార్త ఒకటి. దీనిపై భారతీయ స్టేట్ బ్యాంక్, పంజాబ్ నేషన�
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను నికర లాభంలో 2.4 శాతం వృద్ధి చెంది రూ.19,407 కోట్లు లేదా ప్రతిషేరుకు రూ.14.34 కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించి�
ఆధార్ కార్డు.. బ్యాంకు లావాదేవీలు.. పాన్కార్డులో మార్పులు.. ఏది చేయాలన్నా ముందుగా అడిగేది.. ‘ఓటీపీ వచ్చిందా?’ అని! అయితే, ఈ వన్ టైమ్ పాస్వర్డ్తో వస్తున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఆన్లైన్ లావాదేవీల్ల�
క్వాలిటీ ఇంజినీరింగ్, డిజిటల్ సేవలు అందిస్తున్న అంతర్జాతీయ సంస్థ క్వాలిజీల్..హైదరాబాద్లో మరో కెపబిలిటీ సెంటర్ను ప్రారంభించింది. ఇప్పటికే నగరంలో సంస్థకు రెండు సెంటర్లు ఉండగా, తాజాగా మూడో సెంటర్ను
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో బుధవారం నుంచి డిజిటల్ సేవలు ప్రారంభించనున్నట్లు ఆలయ ఈవో రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:10 గంటల నుంచి డిజిటల్ సేవలు(అన్నదానం, ప్రొటోకాల్, వస్త్ర సమర్పణ) ద్వ�
Nasscom-Digital | డిజిటల్ సర్వీసుల విస్తరణకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకే భారత్ లో ప్రధాన ప్రాధాన్యం ఉంటుందని ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ తెలిపింది.