లీటరు పెట్రోల్పై 25 పైసలు, డీజిల్పై 30 పైసలు పెంపున్యూఢిల్లీ: ఇంధన ధరలు వరుసగా నాల్గో రోజూ పెరిగాయి. ఆదివారం లీటరు పెట్రోల్పై 25 పైసలు, డీజిల్పై 30 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. వరుస పెంపులతో
Diesel Price | దేశంలో మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. రోజువారీ ధరల సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్పై 24 పైసలు, డీజిల్పై 30 పైసలు వడ్డించాయి.
లీటరు పెట్రోల్పై 20 పైసలు, డీజిల్పై 25 పైసలు పెంపున్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: దాదాపు రెండు నెలల తర్వాత పెట్రోల్ ధర పెరిగింది. మంగళవారం లీటరు పెట్రోల్పై 20 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. అలాగే
న్యూఢిల్లీ : పపెట్రోల్, డీజిల్ సహా ఇతర పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఈ నెల 17న జరిగే జీఎస్టీ కౌన్సిల్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్రాల ఆర్ధిక మంత్రులతో క
గ్యాస్ సిలిండర్ | గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. పదిహేను రోజుల వ్యవధిలో సిలిండర్ ధరలు పెరగడం ఇది రెండోసారి. గత నెల 17న గ్యాస్ బండ ధరలు పెంచిన చమురు కంపెనీలు మరోసారి వినియోగదారులపై భారం మోపాయి.
Petrol and diesel prices | వాహనదారులకు ఊరట.. స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధర | వాహనదారులకు చమురు కంపెనీలు కాస్త ఊరటనిచ్చాయి. మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలను స్వల్పంగా తగ్గించాయి. లీటర్ పెట్రోల్పై 15 పైసలు, డీజిల్�
పెట్రోల్ ధర| రాఖీ పౌర్ణమి వేళ దేశ ప్రజలకు కొద్దిగా ఊరట కలిగించే వార్త. సామాన్యులకు చుక్కలు చూపెడుతున్న పెట్రోల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. 35 రోజుల తర్వాత దేశీయ చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్పై 20 పైసల మేర త�
రాజ్కోట్: పెట్రోల్ బైక్లు తెలుసు. డీజిల్తోనూ నడిచేవి కొన్ని ఉన్నాయి. కరంటుతో నడిచే ఈ-బైక్లూ అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఈ మూడు ఆప్షన్లు ఉన్న కొత్త తరహా బైక్ను గుజరాత్ విద్యార్థులు అభివృద్ధి �
న్యూఢిల్లీ, జూలై 19: చమురు ఉత్పత్తుల ధరలపై కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న వసూళ్లు 2021-22 ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్, సహజవాయువుపై ఎక్సైజ్ సుంకాలు ఈ ఆర్థిక సంవత్సరంల�
పెట్రోల్ ధర| చమురు ధరల్లో మారోసారి మార్పులు చోటుచేసుకున్నాయి. పెట్రోల్ ధర ఆకాశమే హద్దుగా పెరుగుతుండగా, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్పై 36