సామాన్యులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు | చమురు కంపెనీలు సామాన్యులకు షాక్ ఇస్తూనే ఉన్నాయి. బుధవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి.
హైదరాబాద్లో రూ.98.48 హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్లో లీటర్ పెట్రోల్ రేటు రూ.101.14కు పెరిగింది. నిజామాబాద్లో రూ.100.75కు చేరింది. కేంద్రపాలిత ప్రాంతం లడఖ్తో పాటు దేశవ్యాప్తంగా ఐదు రాష్ర్టాల్లో
వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు | చమురు కంపెనీలు వాహనదారులకు షాక్ ఇస్తూనే ఉన్నాయి. ఈ నెలలో వరుసగా మూడో సారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. ఇంతకు ముందు శుక్రవారం ధరలను పెంచగా.. శన
బాదుడే బాదుడు.. మరోసారి పెట్రోల్ ధరల పెంపు | చమురు కంపెనీలు వినియోగదారులను బాదేస్తున్నాయి. మంగళవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. మేలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్�
ముంబైలో సెంచరీ మార్క్ దాటిన పెట్రోల్
శనివారం పెరుగుదలతో దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై, మధ్యప్రదేశ్లోని భోపాల్, ఆంధ్రప్రదేశ్లోని......
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. ముంబైలో సెంచరీ | వాహనదారులకు చమరు కంపెనీలు షాక్ ఇస్తూనే ఉన్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరగా.. తాజాగా లీటర్ పెట్రోల్పై 28 పైసలు, లీటర్ డీజిల్లో 26 పైసలు పెంచాయి.
14వసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు | పెట్రోల్, డీజిల్ ధరలు గురువారం మళ్లీ పైకి కదిలాయి. ఇంతకు ముందు మంగళవారం రేట్లను చమురు కంపెనీలు పెంచగా.. ఒక రోజు విరామం తర్వాత మళ్లీ పెంచాయి.
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నెలలో 13వ సారి పెంపు | పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం మరోసారి పెరిగాయి. ఇంతకు ముందు ఆదివారం ధరలు పైకి కదలగా.. ఒక రోజు విరామం తర్వాత చమురు కంపెనీలు మళ్లీ పెంచాయి.