గ్యాస్ సిలిండర్ | గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. పదిహేను రోజుల వ్యవధిలో సిలిండర్ ధరలు పెరగడం ఇది రెండోసారి. గత నెల 17న గ్యాస్ బండ ధరలు పెంచిన చమురు కంపెనీలు మరోసారి వినియోగదారులపై భారం మోపాయి.
Petrol and diesel prices | వాహనదారులకు ఊరట.. స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధర | వాహనదారులకు చమురు కంపెనీలు కాస్త ఊరటనిచ్చాయి. మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలను స్వల్పంగా తగ్గించాయి. లీటర్ పెట్రోల్పై 15 పైసలు, డీజిల్�
పెట్రోల్ ధర| రాఖీ పౌర్ణమి వేళ దేశ ప్రజలకు కొద్దిగా ఊరట కలిగించే వార్త. సామాన్యులకు చుక్కలు చూపెడుతున్న పెట్రోల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. 35 రోజుల తర్వాత దేశీయ చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్పై 20 పైసల మేర త�
రాజ్కోట్: పెట్రోల్ బైక్లు తెలుసు. డీజిల్తోనూ నడిచేవి కొన్ని ఉన్నాయి. కరంటుతో నడిచే ఈ-బైక్లూ అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఈ మూడు ఆప్షన్లు ఉన్న కొత్త తరహా బైక్ను గుజరాత్ విద్యార్థులు అభివృద్ధి �
న్యూఢిల్లీ, జూలై 19: చమురు ఉత్పత్తుల ధరలపై కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న వసూళ్లు 2021-22 ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్, సహజవాయువుపై ఎక్సైజ్ సుంకాలు ఈ ఆర్థిక సంవత్సరంల�
పెట్రోల్ ధర| చమురు ధరల్లో మారోసారి మార్పులు చోటుచేసుకున్నాయి. పెట్రోల్ ధర ఆకాశమే హద్దుగా పెరుగుతుండగా, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్పై 36
న్యూఢిల్లీ, జూలై 10: ఇంధన ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. శనివారం కూడా లీటరు పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 26 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారా�
మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు | దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతున్నది. దేశ రాజధాని ఢిల్లీ సహా, కోల్కతా నగరంలో పెట్రోల్ లీటర్ రూ.100 మార్క్ను ధాటింది. చమురు కంపెనీలు తాజాగా పెట్రోల్పై
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు | దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం మరోసారి పెరిగాయి. శుక్రవారం కేవలం పెట్రోల్ ధర పెంచిన చమురు కంపెనీలు.. తాజాగా డీజిల్ ధరలను సైతం పెంచాయి.
న్యూఢిల్లీ, జూలై 2: గత 2 నెలల నుంచి ఇంధన ధరలను పెం చుతున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుక్రవారం కూడా లీటరు పెట్రోల్పై 35 పైసలను పెంచాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.99.16కి పెరిగింది. చెన్నైలో రూ.100.13కి చేరగా..
76.7 డాలర్ల స్థాయికి.. మూడేండ్ల గరిష్ఠం మరింత పెరగనున్న పెట్రో, డీజిల్ ధరలు ముంబై, జూలై 1: దేశంలో పెట్రోల్ ధరల్ని చకచకా 100 రూపాయిల్ని దాటించిన ముడి చమురు ధర.. మళ్లీ భగ్గుమన్నది. అంతర్జాతీయ మార్కెట్లో గురువారం76