న్యూఢిల్లీ, జూలై 10: ఇంధన ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. శనివారం కూడా లీటరు పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 26 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారా�
మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు | దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతున్నది. దేశ రాజధాని ఢిల్లీ సహా, కోల్కతా నగరంలో పెట్రోల్ లీటర్ రూ.100 మార్క్ను ధాటింది. చమురు కంపెనీలు తాజాగా పెట్రోల్పై
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు | దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం మరోసారి పెరిగాయి. శుక్రవారం కేవలం పెట్రోల్ ధర పెంచిన చమురు కంపెనీలు.. తాజాగా డీజిల్ ధరలను సైతం పెంచాయి.
న్యూఢిల్లీ, జూలై 2: గత 2 నెలల నుంచి ఇంధన ధరలను పెం చుతున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుక్రవారం కూడా లీటరు పెట్రోల్పై 35 పైసలను పెంచాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.99.16కి పెరిగింది. చెన్నైలో రూ.100.13కి చేరగా..
76.7 డాలర్ల స్థాయికి.. మూడేండ్ల గరిష్ఠం మరింత పెరగనున్న పెట్రో, డీజిల్ ధరలు ముంబై, జూలై 1: దేశంలో పెట్రోల్ ధరల్ని చకచకా 100 రూపాయిల్ని దాటించిన ముడి చమురు ధర.. మళ్లీ భగ్గుమన్నది. అంతర్జాతీయ మార్కెట్లో గురువారం76
ఆగని బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు | దేశంలో ఇంధర ధరల పెంపు కొనసాగుతున్నది. వరుసగా మూడో రోజు ధరలు పైకి కదిలాయి. ఇప్పటికే ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్న ధరలు మరింత పైకి వెళ్తున్నాయి.
డీజిల్ ధర| దేశంలో చమురు ధరల పెంపు పరంపర కొనసాగుతున్నది. నిన్న లీటర్ పెట్రోల్, డీజిల్పై 35 పైసలు, 37 పైసల చొప్పున పెంచిన చమురు కంపెనీలు.. తాజాగా మరో 36 పైసలు, 26 పైసల చొప్పున వడ్డించాయి.
న్యూఢిల్లీ : దేశంలో ఆదివారం లీటరు పెట్రోల్పై 29 పైసలు, డీజిల్పై 28 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు రికార్డుస్థాయికి చేరాయి. రాజస్థాన్లోని శ్రీగంగా నగర్ జిల్ల�
భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మరోసారి పెంచిన కంపెనీలు | దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. గత కొద్దిరోజులుగా వరుసగా ధరలను పెంచుతూ చమురు కంపెనీలు సామాన్యులకు చుక్కలు చూపుతున్నాయి.
న్యూఢిల్లీ : పెట్రోల్ ధరలు సెంచరీ దాటి పరుగులు పెడుతూ సామాన్యుడికి చెమటలు పట్టిస్తున్న నేపథ్యంలో పెట్రో సెగలపై నరేంద్ర మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించ�