న్యూఢిలీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డుస్థాయికి చేరుకున్నాయి. లీటరు పెట్రోల్పై 30 పైసలు, లీటరు డీజిల్పై 35 పైసలు పెంచుతూ చమురు కంపెనీలు ఆదివారం నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల
తాజాగా లీటరు పెట్రోల్పై 30 పైసలు,డీజిల్పై 35 పైసలు పెంపున్యూఢిల్లీ: ముంబైలో లీటరు డీజిల్ ధర రూ.100 దాటింది. దీంతో దేశంలో డీజిల్ ధర రూ.100 దాటిన తొలి మెట్రో నగరంగా ముంబై నిలిచింది. శనివారం కూడా లీటరు పెట్రోల్�
Petrol price | పెట్రో ధరల మంట కొనసాగుతున్నది. గత నాలుగు రోజులుగా ప్రతిరోజూ చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా లీటరు పెట్రోలుపై 31 పైసలు, డీజిల్పై 38 పైసల
Petrol | పెట్రో ధరల పెంపు కొనసాగుతూనే ఉన్నది. మంగళవారం లీటరు పెట్రోల్పై 25 పైసలు, డీజిల్పై 30 పైసలను పెంచిన దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు
లీటరు పెట్రోల్పై 25 పైసలు, డీజిల్పై 30 పైసలు పెంపున్యూఢిల్లీ: ఇంధన ధరలు వరుసగా నాల్గో రోజూ పెరిగాయి. ఆదివారం లీటరు పెట్రోల్పై 25 పైసలు, డీజిల్పై 30 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. వరుస పెంపులతో
Diesel Price | దేశంలో మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. రోజువారీ ధరల సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్పై 24 పైసలు, డీజిల్పై 30 పైసలు వడ్డించాయి.
లీటరు పెట్రోల్పై 20 పైసలు, డీజిల్పై 25 పైసలు పెంపున్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: దాదాపు రెండు నెలల తర్వాత పెట్రోల్ ధర పెరిగింది. మంగళవారం లీటరు పెట్రోల్పై 20 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. అలాగే
న్యూఢిల్లీ : పపెట్రోల్, డీజిల్ సహా ఇతర పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఈ నెల 17న జరిగే జీఎస్టీ కౌన్సిల్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్రాల ఆర్ధిక మంత్రులతో క