అడవి జంతువుల నుంచి పంటను రక్షించేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెలు రెండు ప్రాణాలను బలిగొన్నది. ఒకే గ్రామంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు (గొర్రెల కాపరి, రైతు) మృతిచెందారు. తెలిసిన వివరాల ప్రకారం.. మామడ మండలంలో�
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. వనస్థలిపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి బస్వరాజ్పల్లికి చెందిన పైసా నవీన్(22), అదే జిల్లా బుద్దారం గ్రామానికి చెందిన అడ్డూర�
వేర్వేరు చోట్ల మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. చాదర్ఘాట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఫర్హత్నగర్కు చెందిన లియాకత్ అలీ ఓ హోటల్లో పని చేస్తున్నాడు
వేల్పూర్ ఎక్స్ రోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనం అయ్యారు. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు సంఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డారు. సంఘటనక�
వారిద్దరు ప్రాణ స్నేహితులు.. ఎటు వెళ్లినా కలిసే వెళ్లేవారు. చివరకు మృత్యువులోనూ కలిసేపోయారు. ఆదివారం అ ర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల
అప్పటిదాకా ఆడుకుం టూ కనిపించిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు చెరువులో మునిగి మృత్యు ఒడికి చేరారు. వివరాలు.. పూ సాల గ్రామానికి చెందిన గుర్రాల ప్రశాంత్-అక్షిత దంపతులకు కూతుళ్లు సాన్వి (5), అనుశ్రీ (3) ఇద్దరు కూతుర్ల�
ఒంటికాలిపై కనీసం 10 సెకండ్ల పాటు కూడా నిలబడలేని మధ్య వయస్కులకు మరణ ముప్పు పొంచి ఉన్నట్టేనని తాజా అధ్యయనం పేర్కొన్నది. అటువంటి వారు ఒక దశాబ్దంలో మరణించే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తున్నదని
ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని వాటర్ట్యాంక్లో ప్రమాదశావత్తు పారిశుధ్య కార్మికుడు పడి మృతిచెందాడు. ప్రత్యక్ష సాక్షులు, బంధువుల కథనం ప్రకారం.. నగరపాలక సంస్థలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న చిర్ర�
చెరువులో స్నానానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన హవేళీఘనపూర్ మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామంలో చోటుచేసుకున్నది. హవేళీఘనపూర్ ఎస్సై మురళి కథనం ప్రకారం.. మెదక్ మండలం రాజ్పల్లి గ్రామాన
కాలుష్యం కారణంగా 2019లో ప్రపంచవ్యాప్తంగా 90 లక్షల మంది మృత్యువాత పడ్డారు. గాలి, నీరు తదితర కాలుష్యాల వల్ల ఈ మరణాలు సంభవించాయి. ఆ ఏడాది ప్రతీ ఆరు మరణాల్లో ఒకటి కాలుష్యం కారణంగానే సంభవించడం గమనార్హం.