కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారికి ఆత్మకూరు (Atmakur) ప్రభుత్వ దవాఖానలో డయాలసిస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి మంత్రి దామోదర రాజనర్సింహా ఆత్మకూరు దవాఖా�
మారుమూల ప్రాంతమైన మంథనిలో డయాలసిస్ సేవలు అందుబాటులోకి వచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. సెంటర్ సేవలను కిడ్నీ బాధితులు వినియోగించుకోవాలని సూచించారు.
CM KCR | రెండు కిడ్నీలు ఫెయిల్... అన్నమాట వింటే పదేండ్ల క్రితం సాధారణ జనం ప్రాణాల మీద ఆశ వదులుకునేవారు. ఒక్క డయాలసిస్కే వేల రూపాయలు ఖర్చయ్యే చోట, వారానికి రెండు, మూడుసార్లు చేయించుకోవడం అన్నది... సంపన్నులు, ఎగు�
మానవ శరీరంలో కిడ్నీల పాత్ర కీలకం. చెడు రక్తాన్ని శుద్ధి చేసి ప్రతి అవయవానికి పంపడం విధి. దీనికి చికిత్స అనేది అతి ఖరీదైనది. కచ్చితంగా డయాలసిస్ చేసుకోవాలి. లేకపోతే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే.
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా కేంద్రంలోని దవాఖాన ఆవరణలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రం తడిసి ముద్దయింది. దీంతో కిడ్నీ రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
పెద్దపల్లి జిల్లా ప్రజలకు మరిన్ని సర్కారు వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. స్కానింగ్, పరీక్షల కోసం వేలాది రూపాయలు వెచ్చించాల్సిన పనిలేకుండా జిల్లా కేంద్రంలో ఒకటి కాదు.. రెండు కాదు, ఏకంగా 134 రకాల రక్త,
రాష్ట్రంలోని పేదలందరికీ కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందించడమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. మణుగూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సుమారు రూ.50 లక్షలతో ఏర్పా�
తెలంగాణ ప్రభుత్వంలో రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం షాద్నగర్ పట్టణంలోని సర్కారు దవాఖాన ఆవరణలో ఉచిత డయ�
ప్రతి ప్రసవం సర్కారు దవాఖానలోనే జరగాలని, ఇందుకు ఏఎన్ఎంలు తమ పనితీరును మార్చుకోకపోతే చర్యలు తప్పవని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి హెచ్చరించారు. వేములవాడ ఏరియా దవాఖానలో ఏర్పాటు చేస్త
కిడ్నీ బాధితులకు బోధన్ జిల్లా దవాఖాన అండగా నిలుస్తున్నది. ఐదేండ్లుగా ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నది. వైద్యరంగాన్ని బలోపేతం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. అధునాతన వైద్య సేవలను విస్తరించింది. ఈ క్రమంల�
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా ఎప్పటికప్పుడు నియామకాలు చేపడుతున్నామని మంత్రి హరీశ్రావు తెలిపారు. గురువారం నాంపల్లిలోని ఏరియా దవాఖానను సందర్శించి డయాలసిస్ కేంద్రం,
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎదురులేని శక్తిగా ఎదుగుతున్నదని, నాయకులు, కార్యకర్తలే పార్టీకి వెన్నుముక అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం ఆందోల్, జోగిపేటలో �
పేద ప్రజలకు సేవ చేయాలన్న మానవతా దృక్పథంతో కల్వరి టెంపుల్ దవాఖానలో శుక్రవారం డయాలసిస్ సెంటర్తో పాటు ఐసీయూ వార్డును కల్వరి టెంపుల్ వ్యవస్థాపకుడు, డాక్టర్ సతీశ్కుమార్ ప్రారంభించి మాట్లాడారు.
Minister Jagadish Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో జగదీశ్ రెడ్డి డయా