కిడ్నీ బాధితులకు రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తున్నది. స్థానికంగా డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసి ఖరీదైన వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందిస్తున్నది. హైదరాబాద్ తదితర నగరాలకు వెళ్లి చికిత్స చేసుకునే బాధ ను
మూత్రపిండ వ్యాధి బాధితులకు డయాలసిస్ వైద్యం అందుబాటులోకి రావడంతో రోగులకు దూరభారం, ఆర్థిక ఇబ్బందులు తప్పాయి. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి చొరవతో ఆర్మూర్ వంద పడకల దవాఖానకు డయాలసిస్ కేంద్�
నాగార్జునసాగర్ హిల్కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా దవాఖానలో నూతనంగా రూ. 70 లక్షల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నది.
ఆర్మూర్లోని ప్రభుత్వ దవాఖాన నిర్వహణ బాగున్నదని, ఎమ్మెల్యే జీవన్రెడ్డి చొరవతో 100 పడకల దవాఖానగా అప్గ్రేడ్ అయ్యిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే హన్మంత్షిండే హాయంలో జుక్కల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకెళ్తుంది. అంతే కాకుండా వైద్య పరంగా జుక్కల్ నియోజకవర్�
కొడంగల్ అభివృద్ధిపై తగ్గేదే లేదని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని కొడంగల్ బొంరాస్పేట మండలాల్లో ఎమ్మెల్యే పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు వరిధా
సర్కారు దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పించి, మెరుగైన వైద్యాన్ని ప్రజలకు అందించడమే లక్ష్యంగా ప్రభు త్వం పనిచేస్తున్నదని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ అన్నారు.
మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం రోగులకు వైద్య సేవలుమరింత చేరువ కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ డిచ్పల్లి, ఆగస్టు 2: మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం డయాలస�