గ్రామాల్లో అనుమానితుల పట్ల యువతీ, యువకులతోపాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి రూరల్ ఎస్ఐ బీ.మల్లేశ్ సూచించారు. పెద్దపల్లి మండలంలోని గౌరెడ్డిపేటలో గ్రామస్తులతో స్థానిక గ్రామ పంచాయతీ వద్ద ప్ర�
డయల్ 100కు వచ్చిన ఫోన్కాల్తో వెళ్లిన ఓ హెడ్ కానిస్టేబుల్ అక్కడి ఓ కుటుంబంతో పరిచయం చేసుకున్నాడు. వారితో ఆర్థికపరమైన లావాదేవీలు నిర్వహించి, చివరకు ఆ కుటుంబంలోని మహిళను బెదిరించి లైంగికదాడికి యత్నించ
ఖాకీల్లో కూడా స్పందించే గుణం ఉన్నదని నిరూపించుకున్నారు... ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని మాడ్గుల పోలీస్ స్టేషన్కు చెందిన సిబ్బంది. ఒంటరి మహిళ అర్ధరాత్రి 100 నంబర్కు ఫోన్ చేయగా, సమాచారం అందుకున్న మాడ్
ఒకప్పుడు డయల్-100కు కాల్చేసిన 5-10 నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకునేవారు. ఇప్పుడు గంటల తరబడి స్పందన కరువవడంతో ఈ సేవలపై బాధితులు విమర్శలు గుప్పిస్తున్నారు.
వరంగల్ స్టేషన్రోడ్లోని పోస్టాఫీసు సమీపంలో నివాసముంటున్న కొండపర్తి రాజేంద్రకుమార్ తన ఇంట్లోకి కుక్క వచ్చిందని మంగళవారం ఉదయం 2 గంటలకు 100కు డయల్ చేశా డు.
Telangana | వరంగల్ జిల్లాలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఇంట్లోకి కుక్క చొరబడిందని ఓ వ్యక్తి ఏకంగా పోలీసులకే ఫోన్ చేశాడు. అర్ధరాత్రి సమయంలో డయల్ 100కు కాల్ చేసి కుక్కను వెళ్లగొట్టేందుకు సాయం కావాలని కోరాడు.
డయల్ 100కు కాల్ చేస్తే.. 5 నుంచి 8 నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలికి చేరుకొనే పోలీసులు.. నేడు గంటలు, రోజులైనా.. చేరుకోలేని పరిస్థితి ఉన్నదన్న విమర్శలు వస్తున్నాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ పరిస్థితి మరింత అ
భారీ వర్షాల (Heavry rains) దృష్ట్యా ప్రజలకు పోలీసులు (Telangana Police) హెచ్చరికలు జారీచేశారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దంటూ రాచకొండ పోలీసులు (Rachkonda Police) సూచించారు.
నల్లగొండ జిల్లాలో ఓ వింత ఘటన జరిగింది. భార్య మటన్ వండమంటే నిరాకరించిందనే కోపంతో ఓ భర్త ఊగిపోయాడు. అతడి ఆవేశానికి హద్దులు లేకుండా పోయాయి. వెంటనే జేబులో ఉన్న ఫోన్ తీసి డయల్ 100కు రింగ్ ఇచ్చాడ�
మెహిదీపట్నం : అన్నతో గొడవ పడ్డ ఓ వ్యక్తి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన భార్య ఇరుగుపొరుగు వారిని కేకలు వేసి పిలిచింది. వారెవ్వరూ స్పందించక పోవడంతో 100 డయల్కు కాల్
డయల్ 100 | ఓ బాలుడు తప్పిపోవడంతో తల్లి డయల్ 100కు ఫోన్ చేసింది. తక్షణమే స్పందించిన పోలీసులు బిడ్డను వెతికిపట్టి తల్లి ఒడికి చేర్చారు. ఈ సంఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది.
బాంబు పెట్టారని ఒకడు.. గొడవలని మరొకడు రోజులో మొత్తం కాల్స్లో 10 శాతం ఇలాంటివే సిబ్బందికి తలనొప్పిగా మారిన తప్పుడు కాల్స్ రాత్రి 11 గంటలు.. డయల్ 100కు ఓ వ్యక్తి కాల్ చేసి ‘దిల్సుఖ్నగర్లో బాంబు పెట్టారు’ �
సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ 155260కు బదిలీ చేస్తున్న పోలీసులు ఇతర రాష్ర్టాలకు సమాచారం చేరవేత నగదు బదిలీ కాకుండా అడ్డుకునేందుకు చర్యలు సిటీబ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరం జరిగిన వెంటనే 100�