diabetic foot ulcer | ఆధునిక జీవనశైలితో మధుమేహం ఓ తీవ్ర సమస్యగా మారింది. రోజురోజుకూ వ్యాధిగ్రస్థుల సంఖ్య అధికం అవుతున్నది. అయితే, జనంలో అవగాహన పెరగడం వల్ల మధుమేహం పట్ల భయాలు తొలగిపోయాయి. కానీ, ఆ మహమ్మారి ఒంటరిగా దాడిచే
ఈ మధ్యకాలంలో చాలామంది షుగర్తో బాధపడుతున్నారు. ఇందులో ఎక్కువమందికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో అవగాహన ఉండదు. దీంతో ఏంచేయాలో తెలియక సతమతమవుతుంటారు. అయితే, డయాబెటిస్తో బాధపడే వాళ్లు �
ఆహారం-ఆరోగ్యంమధుమేహం.. కొంత మందికి గర్భధారణ సమయంలోనూ వస్తుంది. దీనివల్ల తల్లీబిడ్డలకు ఇబ్బందే. ఈ పరిస్థితి భారతీయ మహిళల్లోనే ఎక్కువని అంతర్జాతీయ అధ్యయనాల్లో తేలింది. కొన్ని జాగ్రత్తలతో ఆ సమస్యను నియంత్�
పట్టణ ప్రాంత ప్రజల్లోనే ఎక్కువ సమస్య 95% వరకు జీవనశైలి మార్పే కారణం నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5లో వెల్లడి హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): శరీరాన్ని కొంచె కొంచెంగా తినేస్తూ, తెలియకుండా
మన దేశంలో రోజురోజుకు డయాబెటిస్ రోగుల సంఖ్య పెరుగుతున్నది. ప్రపంచంలోనే ఇండియాను ‘మధుమేహ రాజధాని’గా పిలుస్తున్నారు. దీనంతటికీ షుగర్ మాఫియాగా పేరున్న పలు మందుల కంపెనీలు కారణమవుతున్నాయి. సంప్రదాయంగా తీ�
Diabetes and Sugar : రక్తంలో చక్కెరల స్థాయి అదుపు తప్పి అసాధారణ స్థితికి చేరినందువల్ల తలెత్తే పరిస్థితిని డయాబెటిస్ లేదా షుగర్ వ్యాధి అని అంటాం. ఇది బయటకు కనిపించని ...
న్యూఢిల్లీ : ఎలాంటి జబ్బుల బారినపడకుండా దీర్ఘకాలం సంతోషంగా జీవించాలని అందరూ కోరుకుంటారు. ఎలాంటి ఖర్చూ లేకుండా గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ల బారినపడకుండా పదికాలాల పాటు హాయిగా బతికే
Daibetes control Juice: మన శరీరంలో రక్తపోటు స్థాయిలు రోజులో ఎన్నోసార్లు మారుతుంటాయి. రక్తపోటును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా డయాబెటిక్ రోగులు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. రక్తపోటు అదుపులో ఉండాలంట
న్యూఢిల్లీ : మధుమేహంతో బాధపడే వారు పండ్లకు దూరంగా ఉండాలని చెబుతుంటారు. అయితే గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) తక్కువగా ఉండే పండ్లను మధుమేహులు నిరభ్యంతరంగా తినవచ్చని న్యూట్రిషియన్లు చెబుతారు. మ�
diabetes | రోజురోజుకూ చికిత్సా విధానాలు సులువుగా, సమర్థంగా మారుతున్నాయి. ఒకవేళ డయాబెటిస్ దశకు చేరుకొన్నా.. సరైన మందులు వాడుతూ, అణువంతైనా రాజీ అవసరం లేని జీవితాన్ని గడపవచ్చు. కాబట్టి, పెళ్లికి ముందు మధుమేహం బయట�