మధుమేహం, స్థూలకాయానికి చెక్ పెట్టొచ్చు.. అమెరికాలో ఆరునెలల్లో ఫలితాలు తెలంగాణ అమెరికా సంఘం సమావేశంలో డాక్టర్ నందిని సుంకిరెడ్డి హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): భారతీయుల్లో మధుమేహం, స్థూలకాయ సమస్యల�
డయాబెటిస్ రోగులకు ఏ చిన్న సమస్య వచ్చినా ఇబ్బందే. అలాంటిది, కొవిడ్ బారినపడ్డ మధుమేహ రోగులు మరింత ఎరుకతో ఉండాలి. తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మధుమేహులు తీసుకోవాల్సి�
పాక్లో అందుబాటులోకిఇస్లామాబాద్, జూన్ 26: ఈ సీజన్లో విరివిగా దొరికే నోరూరించే మామిడి పండ్లను తినాలని ఉన్నా మధుమేహ వ్యాధిగ్రస్తులు మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. వాటిని తింటే షుగర్ లెవల్స్ ప
ముందుగా గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు బ్లాక్ ఫంగస్ మెదడుకు పాకితే ప్రమాదకరం ఎఫ్టీసీసీఐ మీట్లో వైద్య నిపుణుల వెల్లడి హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): బ్లడ్ షుగర్ను అద�
బ్లాక్ ఫంగస్ కుటుంబంలో ఎనిమిది రకాల జాతులు రోగనిరోధకశక్తి తగ్గడంతోనే కరోనా రోగులపై పంజా బాధితుల్లో 50% పోస్ట్ కొవిడ్ మధుమేహ రోగులు ఆక్సిజన్ తీసుకోని కరోనా రోగులకూ బ్లాక్ ఫంగస్ రాష్ట్ర వైద్యారోగ్�
వినూత్న విధానం అభివృద్ధి ఇంజెక్షన్ బాధ లేకుండా పరీక్ష మధుమేహ రోగులకు ప్రయోజనం న్యూఢిల్లీ, మే 7: డయాబెటిస్తో బాధపడే చాలా మంది రోగులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తెలుసుకునేందుకు రోజూ సూదితో వేలిని పొడిపి
షుగర్ పేషెంట్స్ | మధుమేహం ఒక్కసారి వస్తే ఇక అంతే! జీవితాంతం నోరు కట్టుకోవాల్సిందే !! ఏది పడితే అది తినే ఛాన్స్ ఉండదు. ఏం తినాలన్నా.. ఏది తాగాలన్నా ముందు వెనుక ఆలోచించుకోవాల్సి వస్తుంది.
ఉదయాన్నే నిద్ర లేచేవారు టైప్-2 డయాబెటిస్ బారిన పడే ఆస్కారం తక్కువని తాజా అధ్యయనంలో తేలింది. ఉదయాన్నే నిద్రలేచే అలవాటు వల్ల బ్రేక్ ఫాస్ట్ కూడా చాలా త్వరగా పూర్తి చేస్తారు. దీంతో రక్తంలోని ఇన్సులిన్ ల�
హైదరాబాద్: మధుమేహం ఒక దీర్ఘకాలిక వ్యాధి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి బారినపడే వారి సంఖ్య వేగంగా పెరుగుతున్నది. అధిక కేలరీలున్న ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ లేని జీవనశైలి, బరువు పెరు
న్యూఢిల్లీ : భారతీయులలో మద్యపానం, థైరాయిడ్ సమస్యలు గత సంవత్సరంలో తగ్గినట్లు కనిపించాయి. అయితే, చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, మధుమేహం సమస్యలు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి సమయంల�