న్యూఢిల్లీ : మధుమేహంతో బాధపడే వారు పండ్లకు దూరంగా ఉండాలని చెబుతుంటారు. అయితే గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) తక్కువగా ఉండే పండ్లను మధుమేహులు నిరభ్యంతరంగా తినవచ్చని న్యూట్రిషియన్లు చెబుతారు. మ�
diabetes | రోజురోజుకూ చికిత్సా విధానాలు సులువుగా, సమర్థంగా మారుతున్నాయి. ఒకవేళ డయాబెటిస్ దశకు చేరుకొన్నా.. సరైన మందులు వాడుతూ, అణువంతైనా రాజీ అవసరం లేని జీవితాన్ని గడపవచ్చు. కాబట్టి, పెళ్లికి ముందు మధుమేహం బయట�
లండన్, సెప్టెంబర్ 4: కరోనా కాలంలో చాలా మంది బరువు పెరుగుతున్నారని, ఇలా పెరుగడం టైప్-2 డయాబెటిస్కు దారితీయొచ్చని ఓ అధ్యయనం వెల్లడించింది. కరోనా కారణంగా లాక్డౌన్లు విధించడంతో చాలా మంది ఇండ్లకే పరిమితమ
ఏ వ్యాధి అయినా వచ్చాక నియంత్రించడం కంటే.. రాకుండా నివారించడమే మంచి మార్గమని అంటున్నారు వైద్యులు. కరోనా నేర్పిన పాఠం వల్ల వైరస్ల విషయాల్లో జాగ్రత్త పడినా.. బీపీ, డయాబెటిస్ వంటి విషయాల్లో నిర్లక్ష్యం ప్రద
ప్రెగ్నెన్సీ సమయంలో చాలామందికి డయాబెటిస్ వస్తుంది. ఆ ప్రభావం గర్భిణి ఆరోగ్యంపై పడుతుంది. గర్భస్థ శిశువుపైనా పడుతుంది. డయాబెటిస్ను అదుపులో ఉంచే ఆసనాలు యోగాలో ఎన్నో ఉన్నాయి. వాటిలో జాను శీర్షాసనం కీలకమ�
Diabetes and Skin : ఈ వ్యాధి నిర్ధారణకు ముందే మన చర్మంపై కొన్ని సంకేతాలు కనిపిస్తుంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదలను సూచిస్తాయి. ఇటువంటి లక్షణాలను సకాలంలో గుర్తించినట్లయితే డయాబెటిస్ను ...
Smart Insulin : అమెరికాకు చెందిన పరిశోధకులు చేపట్టిన కొత్త విధానం ఇన్సులిన్పైనే దృష్టి పెట్టడం మరింత సంతోషాన్ని కలిగిస్తున్నది. వీరు ఇన్సులిన్ మాలిక్యూల్ ఆకారంలో..
Blood sugar : మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఈ సమస్య నుంచి గట్టెక్కించేందుకు శాస్త్రవేత్తలు కృత్రిమ క్లోమాన్ని సృష్టించారు. ప్రస్తుతం దీని పనితీరును పరిశోధకులు అధ్యయనం చేస్తున్నా�
Blood Sugar : రక్తంలో చక్కెరలను పెంచే ఆహారాలను దూరం పెడుతూ, చక్కెరలను అదుపులో ఉంచే ఆహారాలను తీసుకోవడం, మంచి జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. అందుకు ముందుగా ఏవి తినాలి అనేది ప్లాన్ చేసుకోవాలి
న్యూఢిల్లీ, ఆగస్టు 2: బంతి జాతికి చెందిన వెర్నోనియా అమిదాలినా(ఆఫ్రికన్ బిట్టర్ ప్లాంట్) ఆకు.. శరీరంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో విశేషంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు. యూపీలోని ప్రయాగ్ �
మధుమేహం, స్థూలకాయానికి చెక్ పెట్టొచ్చు.. అమెరికాలో ఆరునెలల్లో ఫలితాలు తెలంగాణ అమెరికా సంఘం సమావేశంలో డాక్టర్ నందిని సుంకిరెడ్డి హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): భారతీయుల్లో మధుమేహం, స్థూలకాయ సమస్యల�
డయాబెటిస్ రోగులకు ఏ చిన్న సమస్య వచ్చినా ఇబ్బందే. అలాంటిది, కొవిడ్ బారినపడ్డ మధుమేహ రోగులు మరింత ఎరుకతో ఉండాలి. తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మధుమేహులు తీసుకోవాల్సి�
పాక్లో అందుబాటులోకిఇస్లామాబాద్, జూన్ 26: ఈ సీజన్లో విరివిగా దొరికే నోరూరించే మామిడి పండ్లను తినాలని ఉన్నా మధుమేహ వ్యాధిగ్రస్తులు మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. వాటిని తింటే షుగర్ లెవల్స్ ప