వినూత్న విధానం అభివృద్ధి ఇంజెక్షన్ బాధ లేకుండా పరీక్ష మధుమేహ రోగులకు ప్రయోజనం న్యూఢిల్లీ, మే 7: డయాబెటిస్తో బాధపడే చాలా మంది రోగులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తెలుసుకునేందుకు రోజూ సూదితో వేలిని పొడిపి
షుగర్ పేషెంట్స్ | మధుమేహం ఒక్కసారి వస్తే ఇక అంతే! జీవితాంతం నోరు కట్టుకోవాల్సిందే !! ఏది పడితే అది తినే ఛాన్స్ ఉండదు. ఏం తినాలన్నా.. ఏది తాగాలన్నా ముందు వెనుక ఆలోచించుకోవాల్సి వస్తుంది.
ఉదయాన్నే నిద్ర లేచేవారు టైప్-2 డయాబెటిస్ బారిన పడే ఆస్కారం తక్కువని తాజా అధ్యయనంలో తేలింది. ఉదయాన్నే నిద్రలేచే అలవాటు వల్ల బ్రేక్ ఫాస్ట్ కూడా చాలా త్వరగా పూర్తి చేస్తారు. దీంతో రక్తంలోని ఇన్సులిన్ ల�
హైదరాబాద్: మధుమేహం ఒక దీర్ఘకాలిక వ్యాధి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి బారినపడే వారి సంఖ్య వేగంగా పెరుగుతున్నది. అధిక కేలరీలున్న ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ లేని జీవనశైలి, బరువు పెరు
న్యూఢిల్లీ : భారతీయులలో మద్యపానం, థైరాయిడ్ సమస్యలు గత సంవత్సరంలో తగ్గినట్లు కనిపించాయి. అయితే, చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, మధుమేహం సమస్యలు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి సమయంల�