మధుమేహం ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న రోగం. పదిమందిలో దాదాపు ఒక్కరు డయాబెటిస్తో బాధపడుతున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. అయితే, షుగర్తో బాధపడేవారు పండ్లు తినొచ్చా? పండ్లలో ఉండే చక్కెర వల్ల ఇన్సులిన్ స్థాయిలో మార్పు ఉంటుందా? డయాబెటిస్ రోగులు తినే పండ్లేవైనా ఉన్నాయా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలిచ్చారు రెనోవా హాస్పిటల్ కన్సల్టెంట్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ కే అశ్విని. పూర్తి వివరాల కోసం ఈ కింది వీడియో చూడండి.